Home » Telangana
3,701 పంచాయతీల్లో నేడు తొలివిడుత పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటవరకే ఓటింగ్ ఆ తర్వాత ఓట్ల లెక్కింపు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఏర్పాట్లు పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ : పల్లెల్లో ఓట్ల పండుగ వచ్చేసింది. జనవరి 21వ తేదీ తొలి విడుత ఎన్నికలకు ప�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరలా చలి పెరుగుతోంది. ఆదివారం పలు జిల్లాలో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలు సాధారణంగానే ఉష్ణోగ్రతలున్నా..రాత్రి వేళ చలి గాలులు వీస్తున్నాయి. దీనితో సాయంత్రం నుండే ఇంటి నుండి బయటకు రావడానికి జనాలు వెనకడుగు వ
హైదరాబాద్ : ఏ రాష్ట్రం చేయని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని..అందులో రైతు బీమా ఒకటని..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20వ తేదీ అసెంబ్లీలో జరిగిన చర్చలో క�
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము ఎలాంటి హామిలిచ్చామో తప్పకుండా 100 శాతం నేరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వందకు శాతం రైతుల ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉంటుందని పక్కాగా చెబుతున్నట్లు చెప్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జనవరి 20వ తేదీ చివరి రోజైన ఆదివారం శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. శాసనసభలో కొప్పుల ఈశ్వర్, శాసనమండలిలో పల
హైదరాబాద్ : అన్నా బాగున్నావే…అమ్మ బాగున్నావే…ఊరికి రావట్లే..ఏ…,రా…ఓటేసి పో…, పోయి..మళ్లీ వచ్చేందుకు అన్ని నేనే చూసుకుంటా…నీవు మాత్రం ఓటు వేయాలి…ఏమంటవు.., ఏదో కొంత ఇస్తలే…అనే మాటలు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వినిపిస్తున్నాయి. అరే
హైదరాబాద్ : పంచాయతీ సమరం పోలింగ్కు ఒక్క రోజే మిగిలి ఉంది. జనవరి 21వ తేదీ సోమవారం ఎన్నికలు జరుగున్నాయి. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడుత పోలింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3,701 గ్రామాల
హైదరాబాద్ : అన్నా..గీ జగ్గు గుర్తుకే ఓటేయ్…అని ఒక అభ్యర్థి అంటే…అమ్మా..చెల్లి..అక్క..తమ్ముడు..గీ కత్తెర గుర్తుకు ఓటేయ్…అంటూ ఇంకో అభ్యర్థి…క్రికెట్ అనగానే గుర్తుకొచ్చే బ్యాట్ గుర్తుకు ఓటేయ్..అంటూ మరో అభ్యర్థి…ఏంటీ అనుకుంటున్నారా ? గదే ప�
హైదరాబాద్ : పంచాయతీ సమరంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు ఒక్క రోజే మిగిలి ఉంది. జనవరి 21వ తేదీన 3,701 పంచాయతీలకు పోలింగ్ జరుగనుంది. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లు కీలకం. వీరిని ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థలు ప�
స్కూల్ పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ వచ్చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.