Telangana

    గంట వినిపిస్తోంది : క్లాక్ టవర్స్ పని చేస్తున్నాయి 

    January 22, 2019 / 05:24 AM IST

    చరిత్రకు నిలయం భాగ్యనగరం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం దేశ విదేశస్తులకు ఆకట్టుకుంటోంది. టూరిజం అంటే హైదరాబాదే అన్నంతగా విశ్వనగరంగా అలరారుతోంది. నగరంలో ఏప్రాంతానికి వెళ్లినా ప్రతీ చోటా మనకు చరిత్రకు సాక్ష్యాలుగా కట్టడాలు క�

    పేదలకు వరం : బస్తీ దవాఖానాల్లో స్పెషలిస్ట్ వైద్యం

    January 22, 2019 / 04:29 AM IST

    పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో యోచన పట్టణ పేదల కోసం బస్తీ దవాఖానాలు సాయంకాలం స్పెషలిస్ట్ వైద్యం ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా  హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌   జిల్లాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభం  హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రవే�

    తెలంగాణలో ‘గ్రీన్ గురూస్’ : విద్యార్ధులే టీచర్లు

    January 21, 2019 / 11:33 AM IST

    తెలంగాణలో విద్యార్ధులే టీచర్లు..దేశంలోనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం.అదే ‘గ్రీన్ గురూస్’.

    పంచాయతీ సమరం : ఖమ్మంలో ప్రశాంతంగా పోలింగ్

    January 21, 2019 / 08:02 AM IST

    ఖమ్మం : జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ పోలింగ్ ముగిసింది. ఖమ్మంలోని 6 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో7 మండలాలకు తొలి విడతగా జనవరి 21వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంత�

    పంచాయతీ సమరం : 80 శాతం పోలింగ్

    January 21, 2019 / 07:31 AM IST

    హైదరాబాద్ : పంచాయతీ సమరంలో తొలి విడతగా జరిగిన ఎన్నికల పోలింగ్ కరెక్టుగా మధ్యాహ్నం 1గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. జనవరి 21వ తేదీ సోమవారం 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 80 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా �

    లోక కల్యాణం : చండీయాగం ఎందుకు, ఎలా చేస్తారంటే

    January 21, 2019 / 07:11 AM IST

    సీఎం కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. ఐదు రోజులు జరుగుతుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఎర్రవల్లి క్షేత్రం మార్మోగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ చండీయాగం చేస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు. ఈ యాగంతో వచ్చే ప్రయోజనాలు ఏంటీ అనేది చూద్దాం…  

    పంచాయతీ సమరం : కరీంనగర్‌లో 45-50 శాతం పోలింగ్

    January 21, 2019 / 05:50 AM IST

    కరీంనగర్ : గ్రామ వ్యవస్థలో గ్రామ ప్రథమ పౌరుడిని ఎన్నుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లోని 93 పంచాయతీలు, 728 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుండ

    పోల్ పల్లె : పోటెత్తిన ఓటు

    January 21, 2019 / 04:01 AM IST

    హైదరాబాద్ : గ్రామాల్లో సందడి సందడి నెలకొంది.  ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుండి వారి వారి గ్రామాలకు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 3,701 గ్రామాల్లో ఎన్నికలు  జరుగుతున్నాయి. 12,20

    క్లీన్ అండ్ గ్రీన్ : రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా

    January 21, 2019 / 03:08 AM IST

    హైదరాబాద్ : చెత్త, వ్యర్థ పదార్థాలను రోడ్లపై పడేస్తున్నారా ? ఇక మీ ఆటలు సాగవ్. ఇలా చేస్తే జరిమానా పడుద్ది అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పంచాయతీ రాజ్ శాఖ చట్టం 2018లో కఠిన నిబంధనలు చేర్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు అయిపోయ

    పంచాయతీ సమరం : బ్యాలెట్ పేపర్‌ ఎలా మడవాలి ?

    January 21, 2019 / 01:28 AM IST

    హైదరాబాద్ : పంచాయతీ సమరం మొదలైపోయింది. మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నిక జనవరి 21వ తేదీ ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు జరుగనుంది. తరువాత 2గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడుతారు. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ప�

10TV Telugu News