Telangana

    9వ జాతీయ ఓటర్ల దినోత్సవం: ఈసీ శుభాకాంక్షలు 

    January 25, 2019 / 04:43 AM IST

    జనవరి 25 జాతీయ ఓటర్స్ డే జనవరి 2011 ప్రారంభమైన ఓటర్స్ డే  దేశ ప్రజలకు ఈసీ శుభాకాంక్షలు ప్రజాస్వామ్యంలో అందరు పాల్గొనాలని పిలుపు హైదరాబాద్ : 9వ జాతీయ ఓటర్ల దినోత్సవరం సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్

    కేటీఆర్ సార్..’నా కొత్త జాబ్ ఎలా ఉంది’ 

    January 25, 2019 / 03:47 AM IST

    హరో రామ్ చరణ్ తేజ భార్య  ఉపాసన కామినేని కేటీఆర్ కు పెట్టిన ట్వీట్ వైరల్ ..వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్‌ వెళ్లాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ఇన్వెస్ట్‌‌ తెలంగాణ డెస్క్‌లో కూర్చున్�

    ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు

    January 25, 2019 / 03:11 AM IST

    తెలంగాణలోని వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి మార్చింది.

    పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభం

    January 25, 2019 / 01:54 AM IST

    తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.

    ఆల్ రెడీ : రెండో పంచాయతీ సంగ్రామం

    January 24, 2019 / 01:50 PM IST

    హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 3,342 పంచాయతీలకు జరిగే పోలింగ్‌కు  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు మధ్య జనవరి 25వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్

    తెలంగాణాలో కార్టూన్ కలకలం

    January 24, 2019 / 01:19 PM IST

    ఖమ్మం పంచాయతీ : జనవరి 25 పోలింగ్‌కు రెడీ

    January 24, 2019 / 12:00 PM IST

    ఖమ్మం : రెండో విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా  ముగిసింది. ఇక రెండో విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 14 మండల

    మద్యం మత్తు : గర్భిణి భార్యను చంపేశాడు

    January 24, 2019 / 10:37 AM IST

    కులాలు వేరని పెద్దలు వద్దన్నా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు..పేదరికంతో కూలీనాలీ చేసుకుంటు సంతోషంగా వుండే వారి దాంపత్యంపై మద్యం మహమ్మారి కాటువేసింది. మద్యం మత్తులో గర్బిణిగా వున్న భార్యని దారుణంగా చంపేశాడు.

    చెత్తపై సీసీ కన్ను : సిటీలో కంపును నానో చెప్పేస్తుంది

    January 24, 2019 / 10:04 AM IST

    హైదరాబాద్ : నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు జీహెచ్ ఎంసీ సరికొత్త విధానాన్ని అవలంభిస్తోంది. పారిశుద్ధ్యం అనేది సమాజంలో జీవించే ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఎవరికి వారు నిర్లక్ష్యం చేయటంతో నగరంలో పారిశుద్ధం కొరవడుతోంది. ఈ క్రమంలో ఇన్

    కరక్కాయ అమ్మ స్కామ్ : పల్లీ నూనె పేరుతో రూ.100 కోట్లు కొట్టేశారు  

    January 24, 2019 / 05:09 AM IST

    హైదరాబాద్ : మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో కరక్కాయ మోసం మరచిపోకమేందే మరో మోసాల కథ హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ ఉప్పల్‌ కేంద్రంగా జరిగిన ఈ దగాకోరు స్కామ్ లో ఎంతోమంది మోసపోయారు. పల్లీల నూనె పేరుతో �

10TV Telugu News