Home » Telangana
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భారీగా నగదు, మద్యం పట్టుబడింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జైళ్లశాఖ డీజీ వీకేసింగ్ ఖైదీలకు వరాలు ఇచ్చారు.
వాతారణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనంతో ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంత�
మరోసారి తెరపైకి మంత్రివర్గ విస్తరణ మార్చి తొలివారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్! ఫిబ్రవరిలోగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్! మార్చితో 16మంది మండలి సభ్యుల పదవీకాలం పూర్తి నోటిఫికేషన్ వెలువడే లోపే కేబినెట్ విస్తరణ గులాబీ పార్టీలో ఆశావహుల సందడి
హైదరాబాద్ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అంధ విద్యార్థులు. గణతంత్ర వేడుకలలో అంధుల మార్చ్ ఫాస్ట్లో పాల్గొని అబ్బుర పరిచారు. కవాతు చేసి అందరితో వహ్వా అనిపించారు. గవర్నర్ చేతులు మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. అంధులు.. ప
హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. శనివారం ఆయన అటవీశాఖపై ప్రగతి భవన్లో పోలీస్, అటవీశాఖ అధికారుల�
హైదరాబాద్: రాష్ట్రంలో మైనర్ మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలతో గత ఐదేళ్ళలో గనుల శాఖ ఆదాయం రెట్టింపు అయ్యింది. ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంద
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఏర్పడుతోంది. చలికాలంలో వానలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడడంతో రైతులు పలు ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. జనవరి 26, జనవరి 27వ తేదీల్లో
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.
హైదరాబాద్ : శతాబ్ది ఉత్సవాలు చేసుకుని అత్యంత ప్రతిష్టాత్మక వర్శిటీగా పేరొందిన ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభోగంగా జరుగుతున్నవేళ ఉస్మానియాలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ట�