Home » Telangana
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్. నూతన సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. బైసన్ పోలో గ్రౌండ్స్లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నగరంలో 47 చోరీలు శ్రీమంతుల కాలనీలే టార్గెట్ రాచకొండ పోలీసులు పక్కా ప్లాన్ కమ్యూనిటీ పోలీసింగ్పై అవైర్ నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ ప్రజల సహకారంతో చిక్కిన దొంగ రెండు కేజీల బంగారం, ఏడున్నర కేజీల వెండి స్వాధీనం హైదరాబాద్ : వరుస చోరీలతో హ�
హైదరాబాద్ : శీతగాలుల ధాటికి పలు వైరస్ లు విజృంభిస్తున్నాయి. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో స్వైన్ ఫ్లూ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో సోమవారం (జనవరి 28)న స్వైన్ ఫ్లూ లక్షణాలతో శామీర్పేట
త్వరలో ముగియనున్న స్వామిగౌడ్ పదవీకాలం ఈసారి స్వామిగౌడ్ పోటీ చేయకపోవచ్చని ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన స్వామిగౌడ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం చంద్రశేఖర్ గౌడ్కు అందరి అండదండలు మాజీ జర్నలిస్ట�
హైదరాబాద్ : రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ అయిన ‘సచివాలయం’….ఇలాంటి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు విధుల్లో కరెక్టు టైం పాటిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. సచివాలయంలోని పలు విభాగాలను టెన్ టివి పరిశీల�
తెలంగాణ ప్రభుత్వం రవాణాశాఖలోనూ కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇక నుంచి రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరిగే పని తప్పినట్లే. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఏజెంట్ల మోసాలు, అవినీతిని సాధ్యమైనంత వరకూ తగ్గించే వీలుంటుంది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించాలని అనుకుంటున్నట్లు టాక్. ఒక వన్..టు డేస్లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కేం�
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణ 2019, ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో జరిగే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణలో అనుభవానికే పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశముం�
హైదరాబాద్ : రాష్ట్రంలో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు తెలంగాణ బ్రాండ్ సృష్టించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే మామిడి పండ్లను తెలంగాణ బ్రాండ్ పేరుతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్న
హైదరాబాద్: రాష్ట్రంలో గత 2 రోజులుగా వాతావరణం మారిపోయింది. శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి జనాలు ఇబ్బంది పడ్డారు. గత రాత్ర్రి నుంచి వాన కొన్ని ప్రాంతాల్లో జల్లులా పడుతూనే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు వాన �