Home » Telangana
దేశవ్యాప్తంగా రైతులకు మోడీ బందు పథకం అమల్లోకి వచ్చింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6వేల రూపాయలు ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. మూడు విడతల్లో.. ఒక్కో వాయిదాలో 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లో ఈ డబ్బ�
కరీంగనర్ : దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు తూకం వేశారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ బంగారం మొత్తం 18 కిలోల 360 గ్రాములు వచ్చింది. దీన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ�
హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో రెండో దశ స్టార్ట్ కానుంది. 2019, జనవరి 31వ తేదీ గురువారం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు షెడ్యూల్ జారీ చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 40 రోజులు&
హైదరాబాద్ : హైదరాబాద్ కు మరో ఐకాన్ వస్తోంది. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. లేటెస్ట్ టెక్నాలజీలో GHMC నిర్మాణం చేపట్టింది. 2019 అక్టోబర్ లో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచంలో మూడో పెద్ద కేబుల్ బ్రిడ్�
ఢిల్లీ : వైద్య విధానంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కష్టతరమైన చికిత్సలను కూడా సులభతరంగా చేస్తున్నాయి. ఈ క్రమంలో మనకు ఇనుప ముక్కలతో గాయం అయితే వెంటనే డాక్టర్ వద్దకు వెళితే వెంటనే టీటీ (టెటనస్ టాక్సైడ్) ఇంజెక్షన్ చేస్తారు. ఎందుకంటే �
హైదరాబాద్ నగరంపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలితో నగవాసులు గజగజలాడుతున్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశారంటే డ్రోన్ కన్నుకు చిక్కిపోతారు జాగ్రత్త. ఎన్నో రకాల పనులపై హడావిడిగా తిరిగే నగరవాసులు ఎవరూ చూడటం లేదు కదా అని సిగ్నల్ జంప్ చేసేస్తుంటారు. కానీ ఇప్పుడది కుదరనే కుదరదు. ఒకవేళ మీరు
నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం జరగడం విచారకరమని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఓ షాపు వద్ద కాల్చి పడేసిన సిగరెట్ వల్లే మంటలు వ్యాపించినట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. ఈ వ�
హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భారీ అగ్నిప్రమాదం ఘటనలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘నుమాయిష్’లో బుధవారం (జనవరి30 ) �