Home » Telangana
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చలి తగ్గుముఖం పట్టడం లేదు. పగటి వేళ్లలో ఎండగా ఉన్నా..రాత్రి వేళల్లో మాత్రం చలి దంచికొడుతోంది. మరో వారం రోజుల పాటు చలి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తం�
హైదరాబాద్ : చట్టాలు కేవలం ఇంగ్లీషులోనే ఉంటాయా ? ఏం తెలుగులో ఉండకూడదా ? ఇదే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. చట్టాలు తెలుగులో ఉంటే ప్రజలకు చక్కగా అర్థమౌతుందని..అందుకు తెలుగులో చట్టాలు మార్చాలనే ఆలోచన సీఎం కేసీఆర్కు వచ్చింది. ఈ ఆల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం మూడు రోజుల పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఆర్థిక సంఘ బృందం పర్యటించనుంది. సీఎం కేసీఆర్తో పాటు ఆర్థికశాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలతోనూ ఆర్థికసంఘం భేటీ కానుంది. రాష్ట్రంలో
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళుతున్నారు. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం యాదాద్రికి కేసీఆర్ వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పు�
సర్పంచుల ప్రమాణ స్వీకారాలతో తెలంగాణ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ : పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటు హెచ్చరించింది. ‘‘పోలీసులు యూనిఫాంకు ఓ బాధ్యత..గౌవరం ఉంటుందనీ..దానికో కోడ్ ఉంది…మీకంటూ ఓ నేమ్ ప్లేట్ ఉంటుంది…అవన్నీ వదిలేస�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కుమ్ములాటలు మొదలయ్యాయి. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క సన్మాన సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భట్టీ సమక్షంలోనే ఇదంతా జరిగింది.కుర్చీలతో ఫైటింగ్ చేసుకున్నారు. గాంధీ భవన్ లో జరుగుతున్న భట్టీ సన్మాన సభలో ఈ ఘట
హైదరాబాద్: సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి సరికొత్త రికార్డు సృష్టించింది.గంట (60 నిమిషాలు) సమయంలో వ్యవధిలో అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇంత ఫాస్ట్ గా దేశంలోని ఏ కేంద్రంలో కూడా
హైదరాబాద్ : గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు పాలన స్టార్ట్ చేయనున్నారు. ఫిబ్రవరి 02వ తేదీ నుండి పాలన పగ్గాలు చేపట్టనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మూడు దఫాలుగా పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 12, 680 పంచాయతీలకు పాలకవర�
మిర్యాలగూడ : మిర్యాలగూడ ప్రణయ్ దారుణ హత్య సంచలనం సృష్టించింది. పరువు హత్య ఒకటి. తన కుమార్తె.. వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ని దారుణంగా హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి. కాగా.. 20