Home » Telangana
హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. టీఆర్ఎస్ మద్దతుదారులు అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుని సత్తా చాటారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.. మూడు విడతల్లో జరిగిన ఎ�
హైదరాబాద్ : అప్పటి వరకు సందడిగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్.. బూడిద దిబ్బగా ఎలా మారింది? ఈ ప్రమాదానికి షార్ట్ సర్కూటే కారణమా? గ్యాస్ సిలిండర్లు పేలాయంటున్న ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అసలేం జరిగిం�
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ సమరం పోలింగ్ ముగిసింది. జనవరి 30వ తేదీ బుధవారం ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ కొనసాగింది. అనంతరం సమయం పూర్తయిన తరువాత అధికారులు పోలింగ్ని ఆపేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో�
హైదరాబాద్ : రాష్ట్రంలో సంచనలం రేపిన అమృత..భర్త ప్రణయ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హత్యకు సంబంధించి 2019, ఫిబ్రవరి 24న ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. హత్య జరిగిన నాలుగు రోజులకు నల్గొండ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు
హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు
హైదరాబాద్ : ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, గురుకుల, సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో ఈ పరీక్షలు జరుగనున
హైదరాబాద్ : తెలంగాణలో తుది విడత పంచాయతీ సంగ్రామం ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. మూడున్నరవేల గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొ�
హైదరాబాద్ : ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణికిపోతుంటే..ఇదే అదునుగా స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కేవలం జనవరి నెలలోనే 94 మందికి వ్యాధి నమూనా పాజిటివ్గా నమోదైంద
తెలంగాణలో గ్రామ పంచాయతీ తుది విడత (మూడో) ఎన్నికలు జనవరి 30 బుధవారం జరుగనున్నాయి.