Home » Telangana
హైదరాబాద్ : మందుబాబులు సర్కార్ ఖజానా నింపేస్తున్నారు. సందర్భం ఏదైనా మద్యం పొంగి పొర్లాల్సిందే. తాగాల్సిందే..తూగాల్సిందే..దీన్ని ఆసరా చేసుకుని అబ్కారీ శాఖ గల్లా పెట్టెలు ఫుల్ అయిపోయాయి. రాష్ట్రంలో అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ సెలబ్ర�
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పిఇటిల పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భ�
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అటవీశాఖలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 200 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలని కేసీఆర�
ఢిల్లీ : త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో వ్యూహాలు రూపోందించుకునేందుకు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. రాహుల్ తో ఏ
హైదరాబాద్ : తెలంగాణ బియ్యానికి బ్రాండ్ సాధించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్నికొనుగోలు చేసి..బియ్యంగా మార్చి వాటిని ‘తెలంగాణ’ బ్రాండ్ పేరిట దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు యత్నిస్తోంది. ఏం పండించాం
హైదరాబాద్ : కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీ, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక నిందితుడుగా వినిపిస్తున్న పేరు రాకేష్ రెడ్డి. రెండు రోజులుగా ఈ మాట మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ రాకేష్
హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా, శిశు మరణాల నియంత్రణకు, ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పథకం రాష్ట్రంలో సమర్థ వంతంగా అమలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కేసీఆ
బాలాపూర్ : నగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని మైకంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 3)న మద్యం మత్తులో ఓ యువకుడి తలపై బీరుసీసాలతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన హైదరాబా
ఓటుహక్కు పొందడం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటర్లు నమోదు చేసుకోవడానికి నేడు ఆఖరి రోజు. అర్హులైన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు పలుచోట్ల సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికలు సంఘం. ఓటరుగా నమోదు చేసుకోవ
పోలీసుల వాహనాల స్పీడు తగ్గించాలని పెట్టిన షరతులు దొంగల పాలిట వరంగా మారుతున్నాయి. చేజింగ్ చేసేందుకు వెళ్తున్న పోలీసులు వట్టి చేతుల్తో తిరిగొస్తున్నారు. దానికి కారణం పెట్రోలింగ్ వాహనాలు స్పీడు 60కి మించి ప్రయాణించకూడదనే షరతు ఉండటమే. ఫలితంగా