Home » Telangana
హైదరాబాద్ : ఆధునాతన టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. సెల్ ఫోన్ రంగంలో పోస్టు పెయిడ్, ప్రీ పెయిడ్ ఎలా ఉన్నాయో ఇక విద్యుత్ మీటర్లు కూడా ఇదే విధంగా రానున్నాయి. విద్యుత్ రంగంలో హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా కరెంటు దొంగతనాలని అ�
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ ఉన్న రిట్ పిటిషన్లపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన న
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ బీజేపీ.. లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఇక్కడైనా గెలిచి అండగా నిలవాలనుకుంటోంది. ఇందుకోసం అధిష్టానం పెద్దలు
హైదరాబాద్: నగర పరిధిలో సేవలందింస్తున్న MMTS రైళ్లు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సేవల్ని అందిస్తున్నాయి. రోజు వేలాదిమంది ప్రయాణీకులు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో నగర పరిధిలోని సనత్ నగర్ టు మౌలాలి స్టేషన్ల మధ్య మరో ఐదు స్టేష�
హైదరాబాద్ : ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజులకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను పార్టీ నేత తలసాని శ్ర�
హైదరాబాద్: ఏప్రిల్ 1 నుంచి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించిన వాహనాలను మాత్రమే.. షోరూమ్ నుంచి డెలివరీ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ప్రతి వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, యజమానుల వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకునేలా బయో�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుముఖం పడుతోందని హైదరాబాదా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, ఖమ్మం తోపాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వారు
తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోడ్ పరిధిలోకి వెళ్లబోతోంది. దాదాపు ఆరు నెలల పాటు వరుసగా ఎన్నికలే ఉన్నాయి.
– పాతాళానికి పడిపోతున్న జలం – భూమిలో తగ్గిపోతున్న తేమ – సకల ప్రాణరాశులకు నీటి కొరతతో ముప్పు – ఫ్లోరైడ్ శాతం పెరిగే ప్రమాదం – 600 అడుగుల వరకు బోర్లు వేసినా నీటి జాడలేదు హైదరాబాద్ : తెలంగాణలో భూగర్భజలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జ
ఢిల్లీ ఏపీ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది.