Home » Telangana
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సీఎం మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. పదవులుఆశించిన నాయకులు మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని. చేసే ప్రతి పనికి మం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో యాగం చేసేందుకు సిద్ధమౌతున్నారు. గతంలోనే పలు యాగాలు నిర్వహించిన కేసీఆర్…అధికారంలోకి వచ్చిన తరువాత మరో యాగం చేయాలని నిర్ణయించారు. జనవరి 21 నుండి జనవరి 25వ తేదీ వరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం
నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉభయసభల్లో వేర్వేరుగా సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కొప్పుల ఈశ్వర్ చివరగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి క
హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఈ ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. ఇక వాతావరణ విషయానికి వస్తే…రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో ముందంజలో కొనసాగుతోందని…ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు జనవరి 19వ తేదీ శనివారం ఉభ�
హైదరాబాద్ : ఉమ్మడి కుటుంబం..కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమై, చిన్న కుటుంబం అనే భావనలు ఏర్పడుతున్నాయి. కన్నతల్లిదండ్రులనే చూడటానికి ఇష్టపడని వారు ఇంకా ఉమ్మడిగా జీవిస్తారా ? కానీ ఇప్పటికే ఓ నేత ఉమ్మడిగా జీ�
మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. జనవరి 21న తొలి విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే పలు పంచాయతీలు ఏకగ్రీవమౌతున్నాయి. మరోవైపు మంచిర్యాలలో మూడు గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం చర్చనీయాశమైంది. సర్పంచ్ పదవి..వ
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చెయ్యాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ని
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు కొనసాగుతున్నాయి. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగాయి. ఇక మూడో రోజు (జనవరి 19వ తేదీ) ఉభయ సభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ప్రభుత్వం ఈ ఐద