Home » Telangana
హైదరాబాద్ లోనే చైన్స్ స్నాచింగ్ ఎందుకు ఎక్కవవుతున్నాయో తెలుసా..ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు..పైగా ఇక్కడ మహిళలు వేసుకునే గొలుసుల బరువు ఎక్కువ అందుకే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వస్తుందని యూపీ నుండి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నామని పోలీసులక�
హైదరాబాద్: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనవరి 13నుంచి 15వరకు సికింద్రాబాద్, పేరేడ్ గ్రౌండ్స్ లో 4వ అంతర్జాతీయ పతంగుల పండుగ, స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి చెప్పారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన మం�
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ఫ్యాక్స్)కు మరోసారి బ్రేక్ పడింది.
హైదరాబాద్కు మరో ఆకర్షణ.. రామానుజార్యుడి సహస్రాబ్ది వేడుకలు చరిత్రలో తొలిసారిగా 150 కిలోల బంగారంతో రామానుజ విగ్రహం 216 అడుగుల ఎత్తైన రామానుజ విగ్రహం 1000 సంవత్సరాల వరకూ చెక్కుచెదరని రామానుజ ప్రతిమ ప్లాస్టిక్తో త్రీడీ ప్రింటింగ్ చేయట�
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి మరోసారి పంజా విప్పింది. జనవరి 8,9 తేదీలలో ఉష్ణ్రోగ్రతల శాతం పడిపోయాయి. దీంతో మళ్లీ చలిగాలులు పెరిగాయి. 10వ తేదీన ఆదిలాబాద్ లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, హైదరాబాద్ లో 14, రామగుండంలో 12, హన్మకొండలో 13, విజయవాడలో 15, వ�
భద్రాద్రి కొత్తగూడెం : రెండు బెల్ట్ షాప్స్ మధ్యలో తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ లో తలెత్తిన ఈ వివాదం ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ ఘటనలో చల్లా ప్రతాప్ రెడ్డి మృతి చెందాడు. ప్రతాప్
ఆ ఊర్లో సగం గ్రామానికే సర్పంచ్ ఎన్నికలు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓ గ్రామంలో సగం వరకే ఎన్నికలు జరగనున్నాయి.
హైదరాబాద్ : సోషల్ మీడియాని సమచారానికే కాదు వ్యాపారానికి కూడా ఫుల్ గా వాడేసుకుంటున్నారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే ఓ ఆఫీసుండాలి..లేదంటే ఏదొక ప్లేస్ వుండాలి..ఆఫీస్ లో ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వేలకు వేలు అడ్వాన్సెస్ ఇవ్వాలి..కానీ సోషల�
మస్కట్ : విదేశాలలో టీఆర్ఎస్ సంబురాలు అంబరాన్నంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయాన్ని ఒమాన్ దేశం మస్కట్ లో టీఆర్ఎస్ ఎన్నారై లు సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ ఒమాన్ శాఖ ఆధ్వర్యంలో ఈ సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులు తమ హక్కుల సాధన కోసం కార్మిక సంఘాలు రెండు రోజులపాటు సమ్మె చేపట్టాయి. నేడు, రేపు సమ్మెకు పిలుపు ఇచ్చాయి. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న