Home » Telangana
హైదరాబాద్ : ప్రతీ సంక్రాంతికి నగరం ఊరెళ్లిపోతుంది. ఈ ఏడాదీ సంక్రాంతి పండుగ రానే వస్తుంది. కొద్ది రోజుల్లో ఊరెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. స్పెషల్ బస్సులతో ఇతర ప్రాంతాలకు వెళ్లే నగరవాసుల ప్రయాణాలకు ఎలాం
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో బుల్లెట్ ఫ్రూప్ వాహనం వాడుకున్నారు..అద్దె..డ్రైవర్ జీతం ఎవరిస్తారు ? మీరే ఇవ్వాలంటూ కాంగ్రెస్ పెద్ద తలకాయలు జానారెడ్డి…షబ్బీర్ ఆలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు జారీ చేసింది. 2007 సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్�
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి తర్వాతే సమావేశాలు నిర్వహించనున్నారు. 2019, జనవరి 17 నుంచి 4 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుండగా… అదే రోజు మంత్రివర్గ విస్తరణ జరి�
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో తొలిఘట్టం ప్రారంభం కాబోతోంది. జనవరి 07వ తేదీ సోమవారం నుండి నామపత్రాల స్వీకరణ జరుగనుంది. తొలి విడతలో 4, 480 పంచాయతీల్లో అభ్యర్థుల �
హైదరాబాద్ : మొన్నటి వరకు చలి..చలి అంటూ బాధ పడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా ప్రాంతంలో ‘తుపాన్ వ్యతిరేక గాలులు’ ఏర్పడడంతో తేమ గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు బంగాళాఖాతం నుంచి తెలంగా�
హైదరాబాద్ : కామన్ ఎంట్రన్స్ పరీక్షల పర్వం మొదలు కానుంది. తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈమేరకు పరీక్షల తేదీలను ప్రకటించింది. తెలంగాణ ఎంసెట్ నిర్వహణ బాధ్యతను మ
హైదరాబాద్ : తెలంగాణ తొలి శాసన సభ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 17 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. నాలుగు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. జనవరి 17న ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనవరి 18న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉ�
పట్టణీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను చంపేస్తారా? అంటు ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న వేసింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 4న విచారణ చేపట్టిన హైకోర్టు మున్సిపాలిటీలను వ�
పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీ�
భాగ్యనగరం రోడ్లపై ఎలక్ట్రికల్ బస్సులు పరుగులు తీస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు దారిలో దూసుకుపోతున్నాయి. శబ్దం రాకుండా..కాలుష్యం లేని ఈ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కాలంటే మాత్రం మరో పదిరోజులు ఆగాలి. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాల