Home » telecom company
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ త్వరలోనే టెలికాం సర్వీసుల్లోకి అడుగు పెట్టాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ వేలం జూలై 26 నుంచి జరగనుంది.
ప్రముఖ రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది.