-
Home » Telnagana
Telnagana
Pudding And Mink Pub : పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులు అభిషేక్,అనిల్ కుమార్ ల పోలీసు కస్టడీ ముగియటంతో పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో హజరు పరిచారు.
April 1st : అమ్మో ఏప్రిల్ 1వ తారీఖు
నిన్నటితో మార్చి నెల ముగిసింది. మార్చితో పాటు ఈ ఆర్థిక సంవత్సరమూ ముగిసింది. శుక్రవారం, ఏప్రిల్ 1, నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రూల్స్ మారనున్నాయి.
Telangana Cabinet Meeting : మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ అత్యసవరంగా భేటీ కానుంది.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం
అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. మరణించిన వారిని రాజా గవిని(41),అతని భార్య ఆవుల దివ్య(34), వారి
గండిపేట చెరువు 47 కోట్ల మంది దాహార్తిని తీరుస్తోంది
హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ చెరువులోని నీరు సంవత్సరానికి 47కోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చగలదు. భారతదేశ జనాభాలోని మూడింట ఒక వంతు ప్రజల తాగునీటి అవసరాలాను సంవత్సరం పొడుగునా తీర్చగలదు. ఏంటి… ఈ వార్త …వింతగా అనిపిస్తోందా…. నిజమే �
“దిశ” హత్యాచార ఘటనపై హోరెత్తుతున్న పార్లమెంట్
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన "దిశ" హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో సోమవారం చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దిశ హత్య ఘటనపై పెరుగుతున్న నేరాలపై బీజేపీ ఎంప�
శాసనమండలి నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ 22 ఆదివారం బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగాయి. ఈ
శాంతి భద్రతలకు ప్రాధాన్యం….సీఎం కేసీఆర్
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. 2019 -20 బడ్జెట్ను సోమవారం సెప్టెంబర్ 9న శాసనసభలో ప్రవేశపెడుతూ ఆయన… శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను క
ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల తేది ఖరారు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్-2019) ఫలితాలు ఈనెల(మే) 18వ తేదీన విడుదల కానున్నాయి. విజయవాడలో శనివారం(18 మే 2018) మధ్యాహ్నం 12గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజ�