telugu cinema

    టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న మహమ్మారి.. మరో టాప్ డైరక్టర్‌కు కరోనా

    August 3, 2020 / 04:50 PM IST

    ”నేనే రాజు నేనే మంత్రి” డైరక్టర్ తేజకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లిన తేజకు అక్కడే ఇన్ఫెక్షన్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపిన క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడ�

    మహేష్ నెంబర్ 1, 4వ స్థానంలో పవన్.. ఆయన సినిమా చేసి రెండేళ్లైంది సామీ..

    April 24, 2020 / 02:26 PM IST

    తాజాగా టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు అంటూ బాలీవుడ్‌కి చెందిన ఓ మీడియా సంస్థ ఒక లిస్ట్‌ విడుదల చేసింది. వారు నిర్వహించిన సర్వే ప్రకారం టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్‌ను ఆ సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో హీరో మహేష్ బాబుకు నెంబర్ వన్ ప్లే�

    యమహా ఫిల్మ్ ఫేర్: విన్నర్లు రామ్ చరణ్.. కీర్తి సురేశ్.. దేవీ శ్రీ ప్రసాద్

    December 22, 2019 / 02:08 AM IST

    చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా 2018 యమహా ఫాసినో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ మొత్తంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా పలు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటుడిగ�

    తెలుగు సినిమాల్లో భారీ బడ్జెట్ తో.. భారీ సెట్స్!

    April 2, 2019 / 06:51 AM IST

    తెలుగు ఆడియన్స్ ని సెట్టింగులతోనే..మాయ చేస్తున్నారు టాలివుడ్ డైరెక్టర్స్. కాశ్మీర్ లోయల దెగ్గరి నుంచి కళ్లు చెదిరే కట్టడాల వరకు అన్నీ ఇక్కడే.. సైరా నుంచి సాహో వరకు ఇప్పుడు అబ్బురపర్చే సెట్స్ రెడీ అయిపోతున్నాయి. ఖర్చెక్కువైనా సరే కానీ.. సెట్ ప

    Forbes Indiaలో హైదరాబాద్ వాసి

    March 27, 2019 / 02:21 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ఫోర్బ్స్’ లిస్టులో హైదరాబాద్ వాసికి చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన యానిమేషన్, VFX సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత సురేశ్ రెడ్డిని చోటు సంపాదించుకున్నారు. 13 ఏళ్ల వ్యవధిలోనే ‘ఫోర్బ్స్’ జాబితాలో చేరిన �

    సినీ నటుడు దీక్షిత్ కన్నుమూత

    February 18, 2019 / 02:37 PM IST

    సినీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైరక్టర్ డి.యస్ దీక్షితులు కన్నుమూశారు. అతడు సినిమాలో సునీల్.. మహేశ్ బాబుతో కలిసి పూజారి ఇంటికి వచ్చే డైలాగ్ ‘ఈడెవడో అర్ధరాత్రి నుంచి వచ్చి వాగుతున్నాడనుకోకపోతే.. మీకో విషయం చెప్పనా స్వామి. పిన్ని గారిని ర�

    అక్షర సేద్యం : సిరివెన్నెలకు పద్మశ్రీ

    January 26, 2019 / 03:31 AM IST

    తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన ప్రముఖ గేయ రచయిత సిరిమెన్నెల సీతారామశాస్త్రిని ‘పద్మశ్రీ’ వరించింది. పదాలతో ప్రయోగాలు

10TV Telugu News