Home » Telugu News
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 646 మంది నామినేషన్లు వేయగా … వీరిలో 141 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో లోక్సభ బరిలో 505 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక ఏపీలో అసెంబ్లీ బరిలో 2, 581 మంది నిలవగా
హైదరాబాద్ : ఒక్కరోజే టీఎస్పీఎస్సీ పెద్ద ఎత్తున్న ఫలితాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం 2 వేల 528 పోస్టుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, టీచర్ రిక్రూట్ మెంట్ ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాటితో కమిషన్ ఇప్పటి వ
విజయవాడ : బాబు ఆటోవాలాగా మారిపోయారు. ఖాకీ షర్ట్ వేసుకున్న బాబు ఆటో తోలారు. ప్రతొక్క ఆటోకు పచ్చజెండా పెట్టుకోవాలని…ఆటో వెనుక భాగంలో థాంక్స్ సీఎం సార్ అంటూ బోర్డు పెట్టుకోవాలంటున్నారు బాబు. ఆటో డ్రైవర్లకు పెద్దన్నగా తానుంటానని..వారి సమస్యలన
గుంటూరు : కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని బాలికలపై దారుణాలకు తెగిస్తున్నారు. ఎన్ని చట్టాలు..ఎన్ని హెచ్చరికలు చేసినా కామాంధులు బేఖాతర్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు అత్యధికమౌతున్నాయి. గుంటూరు జిల్లాలో ఏడేళ్ల �
జగిత్యాల : ఒక్కగానొక్క కొడుకు.. కంటికి రెప్పలా కాపాడకుంటాడని కలలు కన్నదా తల్లి. ఆస్తినంతా కొడుకుకు కట్టపెట్టింది. కానీ ఆస్తి చేతికి రాగానే తల్లిని ఇంటి నుంచి గెంటేశాడా కొడుకు. ఇప్పుడు నిలువనీడలేక.. తినడానికి తిండిలేక అల్లాడుతుందా వృద్ధురా