Home » temple premises
Uttar Pradesh temple: సత్ప్రవర్తనతో ఉండాల్సిన ఆలయ ప్రాంగణంలోనే దారుణం జరిగింది. 75ఏళ్ల వయస్సున్న మత గురువునే హత్య చేశారు. యూపీలోని బదౌన్ జిల్లాలోని ఢాక్నగ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సఖీ బాబా అనే వ్యక్తి 45ఏళ్లుగా గుడిలోనే ఉంటూ.. కాళీ మాత అవతారంలో చీర కట్టు
కోట్లానుమంది ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం..శతాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామాలయ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం ఉదయం అయోధ్యకు మోడీ చేరు