Home » Temple Updates
రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.