-
Home » Tensions
Tensions
జూబ్లీహిల్స్ బైపోల్.. పోలింగ్ వేళ ఆందోళనలు, ఉద్రిక్తతలు.. ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే..
బూత్ నెంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్పులు పంచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Maha vs Karnataka: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో హై-టెన్షన్.. మహా నుంచి కాదు, కన్నడ నుంచి పంపాలంటూ ఆందోళన
మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, టెక్స్టైల్ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఎక్సైజ్ మంత్రి షంబూరాజ్ దేశాయి, ఎంపీ ధైర్యషీల్ మానెలో కూడిన బృందం బెళగావిలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రతినిధి బృందం ష�
Chalo Vijayawada : విజయవాడకు ఉప్పెనలా ఉద్యోగులు.. సీఎంతో మాత్రమే చర్చలంటూ అల్టిమేటం
పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగులు వస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ఉద్రిక్తతలకు దారి తీసిన టీడీపీ ధర్మ పరిరక్షణయాత్ర
TDP Dharma Parirakshanayatra : ఏపీలో విగ్రహాల ధ్వంసం రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధర్మ పరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చింది. టీడీపీ నేతల యాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో ఉద్రిక్తత నెలకొ�
బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య చెలరేగిన వివాదం…కఠారీ పాలెం సముద్ర తీరంలో ఉద్రిక్తత
Controversy between Ballavala and Ailavala fishermen : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.. కఠారీపాలెం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్లవల, ఐలవల మత్య్సకారుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనుసాగుతోంది. ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిషరీ జేడీ,
ట్రంప్ రెచ్చిపోయే ప్రమాదం ఉంది – ఇరాన్ హెచ్చరికలు
Iran’s allies on high alert : ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికార పీఠాన్ని వీడే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఇరాన్ మిత్రదేశాలకు సూచించింది. అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలు వద్దని తెలిపింది. ఇటీవలే అగ్రరాజ్యంలో జరిగిన ఎన్నికల�
భారత్-చైనా ఉద్రిక్తత: పాంగోగ్ సమీపంలో చొరబాటుకు చైనా ప్రయత్నాలు
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకోగా.. గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత పొరుగు దేశం చైనా మరోసారి తన వంకర బుద్ధిని చూపిస్తుంది. ఓ వైపు చర్చల పేరుతో శాంతియుతంగా ఉద్రిక్తలను తగ్గించుకుందాం అని చెబుతూనే కయ్యాన
ఈ శాంతి నాకు వద్దు….అమెరికా-తాలిబన్ ఒప్పందంపై ఆఫ్గాన్ మహిళల్లో భయాందోళనలు
అమెరికా, ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్న�
సీఎం ఇంటిపై దాడులు, రైల్వే స్టేషన్ లకు నిప్పు : ఈశాన్యంలో CAB మంటలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా
పశ్చిమబెంగాల్లో ఉద్రిక్తత : సీపీఎం ఎంపీ అభ్యర్థి కారుపై దాడి
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్పూర్ జిల్లాలో కొందరు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారు�