-
Home » tenth exams
tenth exams
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కొత్త పద్ధతిలో టెన్త్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
November 27, 2025 / 09:02 AM ISTTS SSC Exams : తెలంగాణలోని పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ ఇదే.. ఫీజు ఎప్పటివరకు చెల్లించాలంటే..?
May 2, 2025 / 02:33 PM ISTటెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకోసం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!
February 20, 2024 / 04:11 PM ISTCBSE Board Exams : వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు రెండు సార్లు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
Tenth Exam Results : పదో తరగతి పరీక్షలు రాసిన తండ్రీకొడుకులు.. తండ్రి పాస్, కొడుకు ఫెయిల్
June 19, 2022 / 05:30 PM ISTటెన్త్ పరీక్షల ఫలితాలు చూసిన ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి పరీక్షల్లో పాస్ కాగా.. కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు.(Tenth Exam Results)
తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
May 23, 2022 / 11:20 AM ISTతెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
SSC Exams : తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
May 22, 2022 / 07:27 AM ISTతెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Telangana : తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ
May 11, 2022 / 09:09 PM ISTతెలంగాణలో ఈనెల 12వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయనున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.
Adimulapu Suresh : టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి కీలక వ్యాఖ్యలు
February 8, 2022 / 08:29 PM ISTరాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలు..
Tenth Exams : 11 కాదు 6.. పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
October 11, 2021 / 04:56 PM ISTపదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
Nara Lokesh : పరీక్షలు నిర్వహిస్తే 80లక్షల మందికి ముప్పు, నారా లోకేష్
June 23, 2021 / 01:59 PM ISTఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.