Home » tenth exams
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకోసం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
CBSE Board Exams : వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు రెండు సార్లు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
టెన్త్ పరీక్షల ఫలితాలు చూసిన ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి పరీక్షల్లో పాస్ కాగా.. కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు.(Tenth Exam Results)
తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఈనెల 12వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయనున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలు..
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
టెన్త్, ఇంటర్ పరీక్షల గురించి సుప్రీంకోర్టు తమకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.