Home » Terrarist Attack
Indian Army Chief Manoj Pande: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ సోమవారం జమ్మూ పర్యటనకు వచ్చారు. సోమవారం జమ్మూకశ్మీరులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఆర్మీ చీఫ్ సమీక్షించారు.....
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. కశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు గాయపడ్డారు.....
యునైటెడ్ కింగ్డమ్ తన దేశ పౌరులకు తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నందున ఆ దేశానికి వెళ్ల వద్దని యూకే తన దేశ పౌరులను హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందువ�