TERRORISAM

    Amith Shah : జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవరూ ఆపలేరు..యువత భాగస్వామ్యంతోనే ఉగ్రవాదానికి చెక్

    October 24, 2021 / 07:51 PM IST

    జ‌మ్ముక‌శ్మీర్ అభివృద్ధిని ఇక‌పై ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్​, జమ్మూ ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని .. ఈ అభివృద్ధిలో యువత

    అఫ్గానిస్థాన్​-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు…భారత్​ జోలికి రాకూడదన్న జైశంకర్

    September 12, 2020 / 07:29 PM IST

    అఫ్గానిస్థాన్​ లో శాంతిస్థాపన దిశగా శనివారం ఖతార్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించాయి. దాదాపు రెండు దశాబ్దా�

    వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

    May 14, 2020 / 08:26 AM IST

    ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్

    సరిహద్దులు దాటేందుకు వెనుకాడం…రాజ్ నాథ్

    February 26, 2020 / 07:42 AM IST

    ఉగ్రవాదాన్ని డీల్ చేయడంలో భారత్ పెద్ద మార్పు తీసుకుందని,ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించడంలో అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా సాయుధ బలగాలు వెనుకాడబోవని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉ

    పాకిస్తాన్ తో స్నేహం కొనసాగుతుందన్న ట్రంప్!

    February 24, 2020 / 12:41 PM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమ�

    ప్రపంచానికి బుద్దుడిని,శాంతిని ఇచ్చాం…ఉగ్రవాదం కాదు

    September 27, 2019 / 02:52 PM IST

    అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-27,2019) న్యూయార్క్ లో… 74వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ…ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం నా ప్రభుత్వానికి,నాకు ఓటు వేసింది. మేము పెద్ద

    పాక్ కు గడ్కరీ వార్నింగ్…తాగడానికి నీళ్లు ఇవ్వం

    May 9, 2019 / 05:25 AM IST

    పాకిస్తాన్ తమ దేశంలోని ఉగ్రవాదులకు సహామందించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇమ్రాన్ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.పాక్ కంటిన్యూస్ గా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందని,పాక్ కనుక ఉగ్

    పుల్వామా దాడిపై ఆధారాలు ఇచ్చిన భారత్..పాత పాట పాడిన పాక్

    March 29, 2019 / 02:50 PM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్‌ అందించిన ఆధారాలపై పాకిస్తాన్ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.పాక్‌ పాత పాటే పాడడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ శుక్రవారం(మార్చ

    వేర్పాటువాదంపై ఉక్కుపాదం : JKLFని బ్యాన్ చేసిన ప్రభుత్వం

    March 22, 2019 / 02:54 PM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే వేర్పాటువాద నేతలకు కల్పించిన సెక్యూరిటీని  ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్�

    నెహ్రూనే కారణం : రాహుల్ ట్వీట్ కు బీజేపీ ఘాటు రిప్లై

    March 14, 2019 / 12:24 PM IST

    జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించుకుండా చైనా అడ్డుకోవడంలో దేశంలో రాజకీయ వివాదాలకు తెరలేపింది. చైనా విషయంలో కాంగ్రెస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా అధ్యక్ష్యుడు జిన్ పింగ్ ను

10TV Telugu News