Terrorist Attacks

    26/11 Mumbai Terrorist Attacks: ముంబై మరణహోమానికి 13 ఏళ్లు..

    November 26, 2021 / 10:47 AM IST

    2008, నవంబర్ 26. ముంబైలో టెర్రిరిస్టులు మారణహోమం సృష్టించిన రోజు. ఈ దారుణం జరిగి 13 ఏళ్లు అయ్యింది. కానీ ఈ దుశ్చర్యతాలూకూ భయం ఇంకా భారత్ ను వెన్నాడుతునే ఉంది.

    భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ వ్యూహం

    October 2, 2019 / 10:03 AM IST

    జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

    జైషే మహ్మద్‌ లేఖ కలకలం : హిట్‌ లిస్ట్‌లో మోడీ, అమిత్‌షా, ధోవల్‌

    September 25, 2019 / 05:40 AM IST

    భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చిక్కిన జైషే మహ్మద్‌ లేఖ కలకలం రేపుతోంది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల కుట్రకోణం మొత్తం… ఈ లెటర్‌ ద్వారా వెలుగులోక�

    శ్రీలంకలో మళ్లీ ఉగ్రదాడులు : అమెరికా హెచ్చరిక

    April 26, 2019 / 04:10 AM IST

    శ్రీలంక రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పటికే వరుస  బాంబు దాడులతో అల్లాడిపోతోంది. ఇంకా ఆ షాక్ నుండి కోలుకోనేలేదు. ఈ క్రమంలో శ్రీలంక అమెరికా చేసిన హెచ్చరికతో మరోసారి ఉలిక్కిపడింది. ఈస్టర్ పండుగ రోజున ఉగ్రదాడులతో ఐసిస్ విరుచుకుపడిన ఘటనల్లో

    మోడీని నమ్మలేం : జవాన్ కుటుంబ సభ్యులు

    February 16, 2019 / 10:03 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీని, ప్రభుత్వాన్ని నమ్మలేమని పుల్వామా ఉగ్రదాడిలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

10TV Telugu News