జమ్మూలో సైనిక స్థావరంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు ఇద్దరు తీవ్రవాదులు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో తీవ్రవాదులకు, సైనికులకు మధ్య కాల్పులు జరిగాయి.
వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో నిందితులని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ వెల్లడించారు.
భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు...
జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత
భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు.
భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపారు. ఈఘటనలో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ, మరో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు మృతి చెందారు.
బుద్గామ్ లోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాదళాలు సోదాలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శ్రీ నగర్లోని రాంభాగ్లో ప్రాంతంలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా
పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్ నిర్వహించాయి.
జమ్మూకశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న సమయంలో 5,500కి పైగా అదనపు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs) సిబ్బందిని వ్యాలీకి పంపినట్లు మంగళవారం