Home » terrorists
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. శ్రీనగర్ లోని బెమినా ప్రాంతంలోని స్కిమ్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్
కశ్మీర్ లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న పౌరుల హత్యల వెనుక పాకిస్తాన్ హస్తమున్నట్లు తెలుస్తోంది. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలోనే కశ్మీర్ లోని స్థానికేతరులు,మైనార్టీలు(హిందువుల
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత వారంలో జమ్మూకశ్మీర్ లోని మైనార్టీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఓల్డ్ శ్రీనగర్లోని ఈద్గా ప్రాంతంలో పానీపూరి అమ్మే ఓ వీధివర్తకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపినన్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపా
దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని పంపోరే టౌన్ లోని ద్రాంగ్బాల్ ఏరియాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రోను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
తాలిబన్లతో కలిసి భారత్లో ఉగ్రదాడికి కుట్ర
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
తాలిబన్ చేతుల్లోకి అప్ఘానిస్తాన్ వెళ్లిపోయినప్పటి నుంచి కశ్మీర్ లోని ఉగ్రవాదులు తెగ సంతోషపడిపోతున్నారట. భారత్ లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తోంది.