Home » terrorists
షోపియాన్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. షోపియాన్లో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో జైష్ – ఎ – �
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన
శ్రీనగర్ : కశ్మీర్.. మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బారాముల్లా సోపోర్లోని వార్పొరాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు �
పుల్వామా ఉగ్రదాడి అమెరికాను కదిలించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ ట్రంప్. పుల్వామా దాడి దారుణం అని అన్నారు.
జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
10మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అదను చూసి దొంగదెబ్బ కొట్టాడు. రక్తపుటేరులు పారించాడు. మారణహోమం సృష్టించారు. భారీ
జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రక్తపుటేరులు పారించారు. జవాన్లే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. అవంతిపొరాలో CRPF జవాన్ల బస్సును లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాల
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు. జవాన్లే లక్ష్యంగా రక్తపుటేరులు