terrorists

    Shopian లో టెన్షన్ : జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాది హతం

    February 27, 2019 / 02:35 AM IST

    షోపియాన్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. షోపియాన్‌లో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో జైష్ – ఎ – �

    హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

    February 26, 2019 / 09:19 AM IST

    దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�

    టమాటాలు ఇవ్వకపోతే ఆటం బాంబులు వేస్తాం: పాక్ రిపోర్టర్ పిచ్చి వాగుడు

    February 24, 2019 / 07:43 AM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన

    హైటెన్షన్ : కశ్మీర్‌లో ఫైరింగ్ – టెర్రరిస్ట్ హతం

    February 22, 2019 / 04:35 AM IST

    శ్రీనగర్ : కశ్మీర్‌.. మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బారాముల్లా సోపోర్‌లోని వార్పొరాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు �

    అమెరికాను కదిలించిన పుల్వామా దాడి : దారుణం అన్న ట్రంప్

    February 20, 2019 / 04:49 AM IST

    పుల్వామా ఉగ్రదాడి అమెరికాను కదిలించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ ట్రంప్. పుల్వామా దాడి దారుణం అని అన్నారు.

    మరో విషాదం: ముష్కరుల కాల్పుల్లో మేజర్‌, ముగ్గురు జవాన్లు మృతి

    February 18, 2019 / 03:44 AM IST

    జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

    పుల్వామా ఉగ్రదాడి : జవాన్లను చంపిన నరహంతకుడు వీడే

    February 14, 2019 / 03:45 PM IST

    10మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అదను చూసి దొంగదెబ్బ కొట్టాడు. రక్తపుటేరులు పారించాడు. మారణహోమం సృష్టించారు. భారీ

    దేశాగ్రహం : 42మంది వీరుల మరణం

    February 14, 2019 / 02:44 PM IST

    జమ్మూ కశ్మీర్‌ పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రక్తపుటేరులు పారించారు. జవాన్లే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. అవంతిపొరాలో CRPF జవాన్ల బస్సును లక్ష్యంగా  చేసుకుని దాడికి తెగబడ్డారు. ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాల

    ఉగ్ర ఉన్మాదం : జవాన్లపై దాడి ఎలా జరిగింది

    February 14, 2019 / 02:15 PM IST

    జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు. జవాన్లే లక్ష్యంగా రక్తపుటేరులు

10TV Telugu News