-
Home » terrorists
terrorists
జమ్మూకాశ్మీర్లో కాల్పుల కలకలం.. ఏడుగురు సైనికులకు గాయాలు
జనవరి 7, 13 తేదీలలో కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రాంతంలోని కహోగ్, నజోట్ అడవుల్లో ఎన్కౌంటర్లు జరిగాయి.
ఏపీలో ఉగ్ర కలకలం.. యువకుడు అరెస్ట్.. ఏకంగా 29 టెర్రరిస్ట్ గ్రూపుల్లో మెంబర్.. ఇంకా..
దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్.. స్థానిక యువతను టెర్రరిజంవైపు మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు.
భారత్ జోలికి వస్తే.. మీ ఇళ్లలోకి దూరి కొడతాం- పాకిస్తాన్ కు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
ఇది నయా భారత్, ఇది కొత్త భారత్, శాంతి వచనాలు పని చేయవు, సహనంతో చేతులు కట్టేశారు. ఇక చాలు.. అని పవన్ అన్నారు.
మాతో పెట్టుకోవద్దు.. భారత్ జోలికి వస్తే అదే వారికి చివరి రోజు, ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరిపారేయాలి- సీఎం చంద్రబాబు
అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని ప్రతీ ఒక్కరూ చెప్పాల్సిన తరుణం ఇది..
అది తప్ప.. పాకిస్తాన్తో మాట్లాడటానికి ఏమీ లేదు- అమెరికాకు తేల్చి చెప్పిన భారత్..
అలా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు కూడా తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు..
ఉగ్రవాదం, ఉగ్రవాదుల గురించి మాట్లాడే సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని
ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందా? వంగ బాబా జోస్యం ఏం చెబుతోంది..
ఈ ఏడాదికి సంబంధించి బాబా వంగా చెప్పిన భవిష్య వాణి ఇప్పుడు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.
భారత్ లక్ష్యంగా ఎల్వోసీ వెంట పాక్ ఆర్మీ బ్రిగేడ్ల మోహరింపు.. ఉగ్రవాదులతో ఈ బ్రిగేడ్లు ఏం చేయిస్తాయో.. వాటి చరిత్ర ఏంటో తెలుసా?
ఈ బ్రిగేడ్ సైన్యానికి బదులుగా ఉగ్రవాదులను వాడుతూ దాడులు చేయిస్తుంటుంది.
మోదీ సర్కార్ ఎవరినీ వదలదు, వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది- అమిత్ షా
పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే
హృదయవిదారకం.. ఉగ్రవాదులేమో అనుకుని.. నిజమైన భారత ఆర్మీని చూసి భయంతో వణికిపోయిన పర్యాటకులు..
పహల్గాం ఉగ్రదాడిలో కళ్ల ముందే తమ ఆత్మీయులను పొగొట్టుకున్న బాధితులు ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నారు.