terrorists

    కశ్మీర్ యాపిల్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు 

    September 24, 2019 / 09:27 AM IST

    కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రవాదులు..వారి సానుభూతి పరులు కశ్మీర్ యాపిల్ తోటలను  టార్గెట్ చేశారు. యాపిల్ తోటలకు నిప్పు పెడుతున్నారు.అంతేకాదు చెట్ల నుంచి కోసి ప్యాకింగ్ చేసిన యాపిల్స్ కు కూడా నిప్పు పెడుతున

    టెర్రరిస్టుల టార్గెట్ దసరా : దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, ఆలయాల్లో హైఅలర్ట్

    September 18, 2019 / 04:06 AM IST

    ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని

    కశ్మీర్ లో కలకలం : 8మంది LeTఉగ్రవాదులు అరెస్ట్

    September 10, 2019 / 02:17 AM IST

    జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల సహచరులైన 8మంది కీలక సూత్రధారులను మంగళవారం(సెప్టెంబర్-9,2019)సోపోరే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి కంప్యూటర్లు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవ�

    పాక్ సాధారణంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి

    August 29, 2019 / 01:52 PM IST

    త‌మ భూభాగంపై ఉన్న ఉగ్ర గ్రూపుల‌ను పాక్ అదుపు చేయాల‌ని భార‌త్ హెచ్చ‌రించింది. పాకిస్తాన్ సాధార‌ణ పొరుగుదేశంగా ప్ర‌వ‌ర్తించ‌డం నేర్చుకోవాల‌ని, ఉగ్ర‌వాదుల‌ను ఉసిగొల్ప‌డం కాద‌ని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఉగ్ర‌వాదాన్ని �

    ఊటీలో హైటెన్షన్ : ప్రతి ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తున్నారు

    August 25, 2019 / 03:49 AM IST

    ష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి చొరబడినట్టు కేంద్ర నిఘావర్గాలు చేసిన హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో హై అలర్ట్

    దేశంలోకి చొరబడ్డ ముష్కరులు.. అనుమానిత ఉగ్రవాది అరెస్టు

    August 24, 2019 / 01:50 PM IST

    లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

    జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదులు మృతి

    May 12, 2019 / 03:05 AM IST

    శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా లో ఆదివారం తెల్లవారు ఝూమున ఎన్ కౌంటర్ జరిగింది.  హింద్‌ సీతా పొర ప్రాంతంలో  జరగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారనిసమాచారం  త�

    బాలాకోట్ లో IAF దాడిలో 170 మంది హతం

    May 9, 2019 / 03:55 AM IST

    బాలాకోట్‌ లోని జైషే ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చేసిన దాడిలో ఒక్కరు కూడా చనిపోలేదని,కొన్ని చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి-26,2019న బాలాకోట్ లోని ఉగ్రశ�

    ఆ ఇద్దరు సీఎంలే టార్గెట్: మరో భారీ కుట్రకు ఉగ్రవాదుల ప్లాన్

    April 25, 2019 / 02:50 PM IST

    పుల్వామా ఉగ్రదాడి సుత్రధారి సంస్థ జైషే మొహమ్మద్ భారత్‌లో మరో భారీ కుట్రకు సిద్దమవుతుందా? ఎన్నికల వేళ వినిపిస్తున్న ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు జైషే మొహమ్మద్ విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ నిఘా వర

    టెర్రర్ హంట్ : శ్రీలంకలో ఉగ్రవాదులపై కమాండో ఆపరేషన్

    April 21, 2019 / 04:00 PM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్ర దాడులు నేషనల్ తౌహీద్ జమాత్ పనిగా పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన

10TV Telugu News