terrorists

    పుల్వామా ఎటాక్…ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది వీళ్లే

    March 3, 2020 / 02:41 PM IST

    భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారణంగా

    సైనికుడికి నిజమైన నివాళి.. భర్త స్థానంలో భార్య

    February 18, 2020 / 06:24 PM IST

    పుల్వామా దాడి తర్వాత 2019లో ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జైషే ఈ మొహమ్మద్ (JeM) ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అమరడయ్యారు. ఇప్పుడు ఆయన భార్య 28ఏళ్ల నితికా కౌల్ భారత ఆర్మీలో చేరేంద�

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత టూర్‌పై జైషే ఉగ్రవాదుల గురి

    February 17, 2020 / 04:57 AM IST

    ట్రంప్‌ టూర్‌పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ.

    టెర్రరిస్టులతో చేతులు కలిపిన DSP!

    January 13, 2020 / 07:03 AM IST

    జమ్ము కశ్మీర్‌లో DSP దవీందర్ సింగ్ అరెస్ట్ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. ఉగ్రవాదులతో ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారులే మిలాఖత్ అవ్వడంతో పోలీస్ శాఖ నివ్వెరపోతోంది. దీంతో భద్రతాదళాలకు అసలు ముప్పు టెర్రరిస్టుల నుంచి కాదని.. ఇలాంటి ఇంటి దొంగల నుంచ�

    వారిద్దరి ఆచూకీ తెలిపితే రూ. 7లక్షలు

    January 11, 2020 / 04:44 AM IST

    కన్యాకుమారి జిల్లాలోని చెక్‌పోస్టులో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ విల్సన్‌ను తీవ్రవాదులు చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దులో ఉండగా.. నిందితులు ఆ రాష్ట్రానికి పారిపోయినట్లుగా పోలీసులు భాదిస్తున్నారు.

    యుద్ధం కోరుకోవడం లేదంటూనే అంతుచూస్తామని వార్నింగ్ : అసలు ట్రంప్ టార్గెట్ ఏంటి..?

    January 9, 2020 / 02:00 AM IST

    శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్

    ఆ రోజే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిసేది : IAF మాజీ చీఫ్

    December 28, 2019 / 04:42 AM IST

    ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని

    క్రిస్మస్ వేడుకల్లో మారణహోమం : 115 మంది మృతి

    December 25, 2019 / 02:25 AM IST

    పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు

    ఉగ్రవాదులకు షాక్ : 24 గంటల్లో 109 మంది హతం

    December 24, 2019 / 09:40 AM IST

    ఆప్ఘనిస్తాన్ లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గత 24 గంటల్లో 18 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. 15 ప్రావిన్సులలో చేపట్టిన ఉగ్రవాద ఏరివేతలో 109 మంది ఉగ్రవాదులు హతమయ్య�

    జమ్ముకశ్మీర్ లో కలకలం : భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల ప్లాన్

    November 19, 2019 / 09:44 AM IST

    జమ్ముకశ్మీర్ లో కలకలం చెలరేగింది. ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు అమర్చారు. అయితే పోలీసులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

10TV Telugu News