terrorists

    యూపీలో హై అలర్ట్..అయోధ్య తీర్పు సమయంలో ఉగ్ర కలకలం

    November 5, 2019 / 08:49 AM IST

    అయోధ్య తీర్పు రానున్న సమయంలో యూపీలోకి ఏడుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు.  అయోధ్య, ఫైజాబాద్‌, గోరఖ్‌ఫూర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం. నేపాల్ సరిహద్దు గుండా ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల సమాచారంతో ఉత్తరప్�

    కశ్మీర్ లో ఉగ్రదాడి..ఐదుగురు వలస కూలీలు మృతి

    October 30, 2019 / 01:16 AM IST

    కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్‌ �

    పోలీసుల ప్రకటన : ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు

    October 28, 2019 / 10:22 AM IST

    ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు అందజేస్తామని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. మ�

    భారత్‌లో ఉగ్రదాడి హెచ్చరికలు : టాప్‌లిస్ట్‌లో RSS నేతలు 

    October 25, 2019 / 07:03 AM IST

    భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని  కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పీవోకే నుంచి భారతదేశంలోకి  ఉగ్రవాదులు చొరబడ్డారని హెచ్చరించాయి. దీంతో కేంద్ర హోం శాఖ  స్పెషల్ సెల్  పోలీసులను అప్రమత్తం చేసింది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 ర�

    టెర్రరిస్టు నెల జీతం రూ.1లక్ష, ఫ్రెషర్‌కు రూ.25వేలు

    October 22, 2019 / 02:49 PM IST

    ఐఎస్ఐ సహకారంతో పాకిస్తాన్ ఆర్మీ 16వేల మంది జిహాదిస్టులను నియమించిందట. ఇండియా టీవీ అనే ఇంగ్లీష్ మీడియా ఈ కథనం ప్రచురించింది. ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ లో ఉన్న నిరుద్యోగులను భారీ వేతనాలు ఆశ చూపించి ఉద్యోగాల్లోకి తీసుకుందట. ఈ టెర్రరిస్టుల

    జమ్మూకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

    October 16, 2019 / 07:13 AM IST

    జమ్మూకశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సైనికులు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పాజల్ పురా ఏరియాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమచారం అందింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు సం�

    500మంది ఉగ్రవాదులు కశ్మీర్ లో చొరబడేందుకు రెడీగా ఉన్నారు

    October 11, 2019 / 01:30 PM IST

    కశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు రెడీగా ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. దాదాపు  500 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో చొరబడడి అలజడులు సృష్టించేందుకు పీవోకేలోని టెర్రర్ క్యాంప్ ల దగ్గర రెడీగా ఉన్నారని  వేచి ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికా�

    జమ్మూ కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు

    October 5, 2019 / 10:40 AM IST

    జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. అనంతనాగ్ జిల్లాలో గ్రేనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం (అక్టోబర్ 5, 2019) డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఘటన చోటు చేసుకుంది. గ్రేనెడ్ దాడిలో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో 12 ఏళ్ల బాలికతో

    ఢిల్లీలో రెడ్ అలర్ట్…ఉగ్రదాడులకు జైషే ప్లాన్

    October 3, 2019 / 06:07 AM IST

    జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి వేర్వేర

    రెచ్చిపోయిన ఉగ్రవాదులు : పౌరులు బందీ, ఆర్మీ కాన్వాయ్ పై దాడి

    September 28, 2019 / 10:50 AM IST

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు అలజడి రేపుతున్నారు. ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్లతో జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు

10TV Telugu News