Home » terrorists
Kashmiri-origin మరో మూడు రోజుల్లో డెమెక్రటిక్ నేత జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, తన వైట్ హౌస్ టీమ్ లోకి కశ్మీరీ సంతతికి చెందిన సమీరా ఫజిలీని బైడెన్ సెలక్ట్ చేసుకున్నారు. యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరక్�
Terrorists firing Two soldiers kill : జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హెచ్ఎంటి ప్రాంతానికి సమీపంలో గురువారం (నవంబర్ 26, 2020) పెట్రోలింగ్ సైనిక బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఇద్దరు
grenade attack by terrorists in Pulwama జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో బుధవారం(నవంబర్-18,2020)భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 12మంది పౌరులు గాయాలపాలయ్యారు. పుల్వామాలోని కాకపోరా చౌక్ వద్ద గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరిన ఘటనలో 12మంది పౌరులు గ�
పాకిస్తాన్ తన దుష్టబుద్ధిని మార్చుకోవడం లేదు. ఆ దేశ సరిహద్దు నుంచి ఉగ్రవాదుల కోసం డ్రోన్ల ద్వారా ఏకే 47 లను జమ్మూకాశ్మీర్లో జారవిడుస్తోంది. తాజాగా అక్నూర్లోని ఓ గ్రామంలో దాడులకు వినియోగించే రైఫిల్స్, ఒక పిస్తోల్ను గుర్తించారు పోలీసుల�
బోర్డర్ లో పాకిస్థాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాత్రిపూట ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల కోసం చేరవేస్తున్న పాకిస్థాన్ డ్రోన్ను జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళా�
కాశ్మీర్ లో బీజేపీ నాయకులపై ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజన్స్ వర్గాలు ముందుగా హెచ్చరించినట్లే జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా వెస్సు గ్రామంలో బీజేపీ సర్పంచ్ని తీవ్రవాదులు అత్యంత ద�
కుటుంబంతో పండుగ జరుపుకోవాలని జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన సైనికుడు ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయాడని ఆర్మీ చెప్తుంది. రైఫిల్ మాన్ షకీర్ మంజూర్ 162 బెటాలియన్ లో ఉంటూ సెలవుపై షోపియన్ కు వెళ్లాడు. అతను టెర్రరిస్టుల చేతిలో కిడ్నాప్ అయి ఉండ�
తల్లిదండ్రులను మర్డర్ చేశారనే కోపంతో అఫ్గన్ అమ్మాయి ఇద్దరు తాలిబాన్లను చంపేయడంతో పాటు పలువురిని గాయాలకు గురి చేసింది. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో అమ్మాయి పేరెంట్స్ ను మర్డర్ చేశారు. ఘోర్ ప్రాంతంలో ఖమర్ గల్ ఇంటిని టెర్రరిస�
భారత్లో కల్లోలం సృష్టించేందుకు కరోనాను అస్త్రంగా మార్చుకుంది పాకిస్థాన్. వైరస్ను వాడుకుని మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. నేపాల్లో దాక్కున్న టెర్రరిస్టులు బిహార్ మీదుగా దేశంపైకి దండెత్తేందుకు సిద్ధమయ్యారని సశ�
ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్. బయో-టెర్రరిస్ట్ దాడులు చేసేందుకు కోవిడ్-19 మహమ్మారి అవకాశాలను కల్పించిందని ఆయన అభిప్రాయపడ్డారు. COVID-19 కి వ్యతిరేకంగా జరిగ�