Home » terrorists
జమ్మూ అండ్ కశ్మీర్ లో జరిగిన మరోసారి కాల్పుల్లో.. ఓ స్కూల్ టీచర్ మృతి చెందారు. కశ్మీర్ ప్రాంతంలోని కుల్గం జిల్లాలో ఈ ఉగ్రదాడి జరిగింది. 36 సంవత్సరాల వయస్సున్న రజనీ బాలా.. జమ్మూ ప్రాంతంలో ఉండేవారు. కాల్పుల్లో తీవ్రగాయాలకు గురికావడంతో హాస్పిటల్ �
వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో నిందితులని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ వెల్లడించారు.
తాము మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదని...కానీ మతం పేరుతో కొన్ని సంస్థలు కశ్మీరు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయని లేఖ విడుదల చేసింది. కశ్మీరు ప్రజలకు ఏమైనా జరిగితే...ఆ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిం�
తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. జమ్మూ-కాశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఎన్కౌంటర్ జరిగింది.
జమ్మూ-కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో కశ్మీర్ పండిట్ ఒకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని రాహుల్ భట్గా గుర్తించారు.
దాదాపు 200 మంది తీవ్రవాదులు సరిహద్దు దాటి, జమ్ము-కాశ్మీర్లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ హెచ్చరించింది. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు మెరుగైన ఆయుధాలు వాడుతున్నట్లు సైనికులు గుర్తించారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
పుల్వామాలోని పాహూ ఏరియాలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాహూ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
దేశంలో తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని, తీవ్రవాదాన్ని అంతం చేసే పోరులో దేశం వెనుకుంజ వేయబోదన్నారు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్.
జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్లు