Home » terrorists
రక్షణ, శ్రేయస్సుపై ఇస్తున్న మోదీ గ్యారంటీపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
Kathua Attack : కథువా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. కనీసం ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చగా, ఒక పౌరుడు గాయపడ్డారు.
భారతదేశంలో ఉగ్రవాదుల వద్ద చైనా తయారు చేసిన తుపాకులు ఉన్నాయా? అంటే అవునంటున్నాయి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని ఇంటెల�
పాకిస్థాన్ దేశంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి....
పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం మియాన్ వాలి ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి బాంబర్లు వైమానిక స్థావరంపై దాడి చేయడంతో అప్రమత్తమైన పాక్ సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది....
పాకిస్థాన్ దేశంలో మంగళవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు మిలటరీ మీడియా విభాగం తెలిపింది....
ఈ క్రమంలో ఆదివారం తెల్లావారుజామున గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉగ్రవాదులు పేలుళ్లకు పన్నిన వ్యూహాన్ని బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బెంగళూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చే�
హైదరాబాద్లో ఉగ్రవాదుల కదలికలు.. 17 మంది అరెస్ట్
బయటపడుతున్న ఉగ్రవాద లింక్లు..