Home » Thadepalli
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం గల రోడ్డులో ఆంక్షలు తొలగించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది..
పదవులు ఆశించకుండా పార్టీ కోసం నిజాయితిగా పనిచేసినట్లు చెప్పారు కమెడీయన్ అలీ.
వాటర్ ఆపిల్ ఆకుల కంటే కాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేల కాయలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Vishnu Manchu: ఈ రోజు విజయవాడ తాడేపల్లిలోని సీఏం నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వారి సతీమణి వైఎస్ భారతిని విష్ణు మంచు, విరానికా మంచు దంపతులు కలిశారు. బంధువులైన ఇరు కుటుంబాల వారు అందరూ కలిసి సీఏం నివాస�
అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పధకం ద్వారా 30 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్ధలానికి సంబంధించిన పట్టాలను అందజేయడంతో పాటు పక్కా ఇంటి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అమరావతి నుంచే రాజకీయ చక్రాలను తిప్పేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత జగన్ సిద్దం అవుతున్నారు. రాజధాని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో చేరేందుకు