Thalaneelalu

    తిరుమలలో తలనీలాలు సమర్పించే కేంద్రాలు మూసివేత

    June 5, 2020 / 07:48 AM IST

    రెండు నెలలకు పైగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలు మొదలు కానున్నాయి. కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేసిన తరువాత తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుని దర్శించుకునేందుకు భక్తులకు జూన్ 8వ తేదీ నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం ట్రయల్ ర

10TV Telugu News