Home » thamilnadu
కాలవముని అనే యోగి కుష్ఠువ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ నుంచి తనను రక్షించాలని నవగ్రహాలను ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు అనుగ్రహించిన గ్రహాధిపతులు కాలవమునిని వ్యాధి నుంచి విముక్తి చేస్తారు.
ఇప్పటికే శ్రీలంక దేశం తాటి చెట్ల నుండి ఉత్పత్తి చేసిన నీరాను బీరుగా మార్చి దేశీ అవసరాలకు పోను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.
తమిళనాడు ప్రాంతంలో అధికంగా ఈ జాతికి చెందిన పశువులు కనిపిస్తాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి.
తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారో ఆ సదుపాయాలన్నింటిని ఆటోలో కల్పించాలని నిర్ణయించుకున్నాడు.
నీళ్ళు తాగుతున్న సందర్భంలో ఓ పన్నును మింగేసింది. కొద్ది సేపటి తరువాత వాంతులు, కళ్ళు తిరగటం, అసహనంగా అనిపించటం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి.