కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నడవ్ లాపిడ్ స్పందిస్తూ ‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖ
53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకుల ముగింపు సమయంలో IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపుతున్నాయి. తాజాగా నదవ్ లాపిద్ పై గోవాలో పోలీస్ కేసు నమోదు అయ్యింది.
గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ఇజ్రాయిల్ దర్శకుడు మరియు జ్యూరి హెడ్ 'నడవ్ లాపిడ్' కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై చేసిన తీవ్ర దుమారాన్ని లేపాయి. అతని మాటలకు కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ ఘాటుగా బదులిచ్చాడు.
తాజాగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై మరోసారి కశ్మీర్ ఫైల్స్ వివాదం మొదలైంది. IFFI జ్యురి హెడ్ నదవ్ లాపిద్ మాట్లాడుతూ వేదికపై ఈ సినిమా మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. నవాద్ మాట్లాడుతూ...................
ఈయేడు బాలీవుడ్లో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే పలు రికార్డులను తన పేర�
అందాల భామ సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం ‘విరాట పర్వం’ మరికొద్ది గంటల్లో రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమాలో ఆమె వెన్నెల అనే పల్లెటూరి...
బాలీవుడ్లో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ను షేక్ చేసింది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమాలో...
నిజమైన కథలని ఎంచుకొని, వాటిని పకడ్బందీగా తెరకెక్కిస్తారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ ఫైల్స్ తో మరో విజయాన్ని సాధించారు. తాజాగా తన నెక్స్ట్ సినిమాని.....
కొన్ని చిత్రాలు ఎలాంటి భారీ క్యాస్టింగ్ లేకపోయినా, ఎలాంటి భారీ బడ్జెట్తో తెరకెక్కకపోయినా, అందులోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాంటి సినిమాలకు.....
ఇటీవల 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులందరిని కంటతడి పెట్టించింది. ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు, ప్రధాని మోడీ సైతం ఈ సినిమాని అభినందించారు.