Home » The Supreme Court
ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు కేసును ద�
విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు ఒక వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. బాధితుడిపై ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడంతో కోర్టు ఇన్నేళ్ల శిక్ష విధించింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
విభజన హామీలపై సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
సుప్రీంకోర్టు విచారణను సోమవారం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చివరి పని రోజు సందర్భంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్ను బుల్డోజర్లతో కూల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. కానీ, సుప్రీంకోర్టు దీనిపై అత్యవసర విచారణ జరిపి స్టే విధించింది. దీంతో చివరి నిమిషంలో కూల్చివేత ప్రక్రియ నిలిచిపోయింది.
ఆధార్ కార్డు-ఓటర్ ఐడీ లింక్ చేయాలని గత శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం బిల్లు తెచ్చింది. ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ ద�
తదుపరి విచారణ జరిపే వరకు నుపుర్ శర్మను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతోపాటు ఆమెపై కేసులు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ నుపుర్ శర్మ పిటిషన్పై విచారణ జరపనుంది. అలాగే ఆమె వ్యాఖ్యల తర్వాత జరిగిన హత్య, అల్లర్లు వంటి పరిణామాలకు నుపుర్ శర్మనే బాధ్యురాలు అంటూ సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించి
కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి ఈ నెల 21న ఈ విచారణ జరగనుంది. గత మే నెలలో జ్ఞానవాపి మసీదులో శివలింగంలాంటి ఒక ఆకృతిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఆకృతిని అక్కడ ఫౌంటేన్గా వినియోగిస్తున్నారు.
హిజాబ్ వివాదానికి సంబంధించి గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు హిజాబ్ దరించి రావడంపై ఒక �