Home » thieves
బ్యాంకు పక్కనున్న ఖాళీ స్థలంలో సొరంగం తవ్వి బ్యాంకులోకి ప్రవేశించారు దొంగలు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్లో జరిగింది.
కేవలం 60 సెకన్లు అంటే ఒకే ఒక్క నిమిషంలో రూ.7కోట్ల విలువ చేసే కార్లను ఎత్తుకుపోయారు దొంగలు.
రైలు ఇంజన్లు, ఇనుప వంతెనలు ఎత్తుకుపోతూ దొంగలు కొత్త పోకడలు పోతున్నారు. బీహార్లో దొంగలు బరితెగించారు. ఏకంగా రైలు ఇంజన్ నే ఎత్తుకెళ్లారు. ఇటీవల ముజఫర్పూర్లోని ఓ ఇనుప తుక్కు గోడౌన్పై పోలీసులు దాడి చేసినప్పుడు 13 బస్తాల రైలు ఇంజన్ విడిభాగా�
రాజస్థాన్ లో దారుణం జరిగింది. కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేశారు. కాళ్లు తెగనరికి కడియాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జైపూర్లో చోటు చేసుకుంది.
ఘరానా దొంగలు ఇంట్లో చొరబడి దొంగతనం చేయడమే కాకుండా ఆ ఇంట్లో "ఐ లవ్ యూ" అనే మెసేజ్ రాశారు. సౌత్ గోవాలోని మార్గోవ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాలోకి చొరబడి, రూ. 20 లక్షలకు పైగా విలువైన వస్తువులను దొంగిలించారు.
అక్కడి దొంగలు చాలా వెరైటీ. ఇళ్లు, షాపులు వదిలేసి వంతెనల (బ్రిడ్జ్) పై కన్నేశారు. ఐరన్ బ్రిడ్జిలు కనిపిస్తే చాలు.. మాయం చేస్తున్నారు.(Bridge Stolen)
ఏటీఎమ్ను జేసీబీలో వేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్య్యాయి. దేశ వ్యాప్తంగా రాజకీయంగా ఇప్పుడు బుల్డోజర్పై చర్చ జరుగుతోంది.
నేరాలు నివారించేందుకు పెట్టిన సీసీ కెమెరాలనే తస్కరించాడో దొంగ.. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది
అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని కదిరి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష ఇంట్లోకి చొరబడిన దొంగలు దోచుకునే క్రమంలో ఆమె అడ్డుకోవడంతో దాడి చేసి చంపేశారు.
దొంగలు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ఇంటికే కన్నం వేశారు.అక్కడ వారికి ఆశించినంత డబ్బులు దొరకకపోవటంతో..‘ఇంట్లో డబ్బుల్లేకుంటే తాళం ఎందుకు వేశారు?’ అని ప్రశ్నిస్తు లెటర్ రాసిపెట్టారు.