Home » thieves
robbery in bank: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి SBI బ్యాంక్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలను బ్లాక్ చేసి.. గ్యాస్ కట్టర్లతో గేట్లు కట్ చేశారు దొంగలు. ఆ తర్వాత బ్యాంక్ లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. బ్యాంక్ నుంచి ఏకంగా 90 లక్షల రూపాయలను ద
robbery in vanasthalipuram sbi atm: హైదరాబాద్లోని వనస్థలిపురం ఏటీఎం సెంటర్లో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్లను గ్యాస్ కట్టర్తో కట్ చేశారు దుండగులు. మిషన్లో ఉన్న మొత్తం నగదును అపహరించుకుపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్లో ఉన్న SBI బ్�
Visakhapatnam ATM Loot Case: విమానంలో వచ్చారు. హోటల్లో దిగి పక్కా ప్లాన్ వేశారు. సినీ ఫక్కీలో చోరీ చేసి చెక్కేశారు. దొంగ సొమ్ముతో జల్సా చేసేందుకు రెడీ అయిపోయారు. సీన్ కట్ చేస్తే.. అన్నీ పోయి చేరాల్సిన చోటుకు చేరారు. మనది కానీ డబ్బుతో సంతోషంగా ఉండలేమన్న లాజిక్�
luxury robbers: ఫ్లైట్లో వస్తారు.. ATMల చుట్టూ రెక్కీ చేస్తారు… అదును చోసి డబ్బంతా దోచేస్తారు.. ఎవ్వరికీ దొరక్కుండా తీరా ఫ్లైట్లోనే చెక్కేస్తారు… ఇదీ కొత్త రకం లగ్జరీ దొంగల చోరీ స్టైల్. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఇద్దరు దొంగలు ATMలలో చోరీలు చేస్తూ లగ్జ�
తెలుగు రాష్ట్రాల్లో కంజర్భట్ ముఠా మకాం వేసిందా..? విలువైన వస్తువుల లోడుతో వెళ్లే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతోందా..? మొన్న చిత్తూరు..తాజాగా గుంటూరు దోపిడీ ఘటనలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. గతంలోఈ ముఠా నేర�
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చి దర్జాగా COVID-19 పేషెంట్ ఇంటికి వచ్చి మటన్ వండుకుని రైస్, చపాతీలు చేసుకుని తిని డబ్బు దోచుకెళ్లాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పర్సుది పోలీస్ స్టేషన్లో శనివారం కేసు ఫైల్ చేశారు. జుగ్�
కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో న�
పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (PPE)కరోనా నుంచి కాపాడుకోవడానికే కాదు.. దొంగతనాలకీ వాడేస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన జ్యూయలరీ షాప్ ను బద్దలగొట్టి 780గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. జ్యూయలరీ షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధ�
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిమిషానికి ఏం జరుగునో అని అనేది అందుకే. అతడిది దురదృష్టమో మరో కారణమో తెలియదు కానీ, అతడి BMW కారుని
రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు.