thieves

    OMG: ATM మెషిన్ ఎంత సింపుల్ గా కాజేశారో చూడండి

    December 29, 2019 / 02:12 AM IST

    పుణెలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ATM సెంటర్ లోకి చొరబడి మెషిన్‌ను దోపిడి చేశారు.. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. తమతో చెచ్చుకున్న ఇనుప పరికరాల ద్వారా ఏటిఎంను తెరిచే ప్రయత్నం చేశారు.  అది కుదరక ఏటీఎం మెషిన్‌కు కారుకు తాళ్లు కట్టి వాహనాన్ని �

    దొంగలనుకుని దాడి : ఒకరు మృతి

    December 16, 2019 / 09:20 AM IST

    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.

    బెంగళూరులో రూ. 50 వేల ఉల్లి బస్తాల చోరీ

    November 28, 2019 / 07:46 AM IST

    ఇప్పటిదాక బంగారం, డబ్బు, విలువైన ఫర్నీచర్, ఇతర రకాల వస్తువులు చోరీకి గురవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలు చేసే వ్యక్తుల కన్ను ఇప్పుడు బంగారం, వాహనాలు, ఇతర విలువైన వస్తువులపై కాకు�

    డబ్బులు అనుకుని కొండచిలువలు ఉన్న సంచి దొంగిలించారు

    October 9, 2019 / 11:47 AM IST

    వ్యూహం ప్రకారం.. సంచిని దొంగిలించారు. కానీ, అందులో ఉంది డబ్బులు కాదు కొండచిలువలు. శనివారం సాయంత్రం 4గంటల 30నిమిషాలకు బ్రియాన్ గండీ అనే వ్యక్తి తన పెంపుడు కొండ చిలువలతో ప్రయాణమయ్యాడు. మార్టిన్ లూథర్ కింగ్ లైబ్రరీలో ప్రదర్శన ముగియగానే పార్కింగ్

    ఏటీఎం కేంద్రాల్లో దొంగ కళ్లు : బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం

    October 7, 2019 / 04:44 AM IST

    బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం అవుతుండడంపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండానే నగదు ఎలా డ్రా చేశారని జట్టు పీక్కుంటున్నారు. డెబిట్ కార్డు తమ వద్దే ఉన్నా..డబ్బులు ఎలా పోతున్నాయో అంతుబట్టడం లేదు. ఈ తరహా మోసాలకు అనేక మంది బలవుతున్నా

    జర భద్రం : దసరా బూచోళ్లు

    October 5, 2019 / 12:06 PM IST

    ప్రయాణికులతో కిట కిటలాడుతున్న రైల్వే స్టేషన్.. ఒక పక్క ట్రైన్ మిస్ అవుతుందేమో అన్న కంగారు..ఎలాగోలా కష్టపడి ట్రైన్ ఎక్కుతారు. కానీ అప్పటికే మీ మెడలో చైనో, మీ జేపులో పర్సో.. మీతో తెచ్చుకున్న బ్యాగో మాయమైపోతుంది. మీరు రైల్ ఎక్కే హడావుడిలో ఉంటే. దొ�

    ఎటీఎమ్‌ని పగలగొట్టలేక కారుకు కట్టుకుని లాక్కెళ్లిన దొంగలు

    September 28, 2019 / 07:12 AM IST

    మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ను పగలగొట్టలేక దొంగలు ఏటీఎమ్‌నే కారుకు కట్టుకుని లాక్కుని పారిపోయారు. ఏటీఎమ్‌ లోపల రూ .29.55 లక్షలు ఉండగా.. శుక్రవారం(27 సెప్టెంబర్ 2019) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒంటి గంట 47�

    దుండిగల్ ఘటన : దొంగల కోసం పోలీసుల వేట

    September 24, 2019 / 06:53 AM IST

    దోపిడీ దొంగలు బరి తెగించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో పోలీసులపై దోపిడి దొంగలు దాడికి యత్నించారు. మాపైనే దాడికి చేసేందుకు యత్నిస్తారా? మీ పని పడతాం అంటున్నారు పోలీసులు. దీంట్లో భాగంగా దొంగల కోసం గాలిం

    హైదరాబాద్ శివారులో దొంగలు హల్ చల్

    September 23, 2019 / 03:26 PM IST

    హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌లో  ఆదివారం అర్దరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు.  ఒక జ్యూయలరీ షాపులో  దోపిడీకి ప్రయత్నిస్తుండగా…అడ్డుకోబోయిన ఎస్సై పైకి కారు ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటనలో దుండిగల్‌ ఎస్సై తృటిలో తప్పించుకున్నారు. అనంతరం పా�

    అదను చూసి : బంగారు టాయిలెట్ ను ఎత్తుకెళ్లారు

    September 15, 2019 / 02:14 AM IST

    అసలే బంగారం ధర మండిపోతోంది. తులం బంగారం రూ.40వేలు ఉంది. ఎంత పసిడి ఉంటే అంత సంపన్నులుగా గుర్తిస్తారు. బంగారం అంటే ఇష్టపడని వారు ప్రపంచంలో ఉండరు. గోల్డ్

10TV Telugu News