Home » thieves
పుణెలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ATM సెంటర్ లోకి చొరబడి మెషిన్ను దోపిడి చేశారు.. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. తమతో చెచ్చుకున్న ఇనుప పరికరాల ద్వారా ఏటిఎంను తెరిచే ప్రయత్నం చేశారు. అది కుదరక ఏటీఎం మెషిన్కు కారుకు తాళ్లు కట్టి వాహనాన్ని �
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.
ఇప్పటిదాక బంగారం, డబ్బు, విలువైన ఫర్నీచర్, ఇతర రకాల వస్తువులు చోరీకి గురవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలు చేసే వ్యక్తుల కన్ను ఇప్పుడు బంగారం, వాహనాలు, ఇతర విలువైన వస్తువులపై కాకు�
వ్యూహం ప్రకారం.. సంచిని దొంగిలించారు. కానీ, అందులో ఉంది డబ్బులు కాదు కొండచిలువలు. శనివారం సాయంత్రం 4గంటల 30నిమిషాలకు బ్రియాన్ గండీ అనే వ్యక్తి తన పెంపుడు కొండ చిలువలతో ప్రయాణమయ్యాడు. మార్టిన్ లూథర్ కింగ్ లైబ్రరీలో ప్రదర్శన ముగియగానే పార్కింగ్
బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం అవుతుండడంపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండానే నగదు ఎలా డ్రా చేశారని జట్టు పీక్కుంటున్నారు. డెబిట్ కార్డు తమ వద్దే ఉన్నా..డబ్బులు ఎలా పోతున్నాయో అంతుబట్టడం లేదు. ఈ తరహా మోసాలకు అనేక మంది బలవుతున్నా
ప్రయాణికులతో కిట కిటలాడుతున్న రైల్వే స్టేషన్.. ఒక పక్క ట్రైన్ మిస్ అవుతుందేమో అన్న కంగారు..ఎలాగోలా కష్టపడి ట్రైన్ ఎక్కుతారు. కానీ అప్పటికే మీ మెడలో చైనో, మీ జేపులో పర్సో.. మీతో తెచ్చుకున్న బ్యాగో మాయమైపోతుంది. మీరు రైల్ ఎక్కే హడావుడిలో ఉంటే. దొ�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో ఎస్బీఐ ఏటీఎమ్ను పగలగొట్టలేక దొంగలు ఏటీఎమ్నే కారుకు కట్టుకుని లాక్కుని పారిపోయారు. ఏటీఎమ్ లోపల రూ .29.55 లక్షలు ఉండగా.. శుక్రవారం(27 సెప్టెంబర్ 2019) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒంటి గంట 47�
దోపిడీ దొంగలు బరి తెగించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో పోలీసులపై దోపిడి దొంగలు దాడికి యత్నించారు. మాపైనే దాడికి చేసేందుకు యత్నిస్తారా? మీ పని పడతాం అంటున్నారు పోలీసులు. దీంట్లో భాగంగా దొంగల కోసం గాలిం
హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో ఆదివారం అర్దరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఒక జ్యూయలరీ షాపులో దోపిడీకి ప్రయత్నిస్తుండగా…అడ్డుకోబోయిన ఎస్సై పైకి కారు ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటనలో దుండిగల్ ఎస్సై తృటిలో తప్పించుకున్నారు. అనంతరం పా�
అసలే బంగారం ధర మండిపోతోంది. తులం బంగారం రూ.40వేలు ఉంది. ఎంత పసిడి ఉంటే అంత సంపన్నులుగా గుర్తిస్తారు. బంగారం అంటే ఇష్టపడని వారు ప్రపంచంలో ఉండరు. గోల్డ్