Home » thieves
నగరంలోని ప్రగతి మైదాన్ టన్నెల్లో ఇలాంటి చోరీనే ఒకటి వెలుగు చూసింది. డెలివరీ ఏజెంట్ సహా అతని సహచరుడిని టన్నెల్లో ఆపి దోపిడీకి పాల్పడ్డారు కొందరు. ఇతర కార్లు అక్కడ ఆగవని వారు భావించారని స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ రవీంద్ర సింగ్ యాదవ్ మంగళవ�
Nizamabad : నగరంలోని ప్రముఖ కార్ల కంపెనీల షో రూమ్ లలో వరుస చోరీలు చేశారు. మారుతి నెక్సా, వరుణ్ మోటార్స్, ప్రకాశ్ హ్యుందాయ్, టాటా మోటర్స్ షో రూమ్ లతో పాటు మహీంద్ర మోటర్స్ షో రూమ్ లో చోరీకి పాల్పడ్డారు.
Goa Robbery : పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇంటి బయట ఒంటరిగా కూర్చోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
ఓ విచిత్రమైన దొంగతనం గురించి చెప్పాలి. ఓ చెప్పుల దుకాణంలో దొంగలు చొరబడి రూ.10 లక్షల విలువైన షూలు కొట్టేసారు. తొందరపాటులో చేశారో.. కావాలనే చేశారో అన్నీ కుడి పాదానికి వేసుకునే షూలు ఎత్తుకెళ్లారు.
ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
Viral Video: కొందరు దొంగలు క్షణాల్లో బైకులు చోరీ చేసిన ఘటన షాక్ కి గురి చేస్తోంది. అలా వచ్చి ఇలా బైకులను పట్టుకెళ్లిపోయారు.
దొంగల్లో మంచి దొంగలు ఉంటారండోయ్.. నిజమే. దొంగిలించిన మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేంత మంచి మనసున్న దొంగలు ఉన్నారు. బీహార్ లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మీరు నిజమే అంటారు.
ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం దద్దరిల్లించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో బుధవారం పెద్దగా చర్చలు జరగకుండానే రద్దు అయింది. ఉద్ధవ్ పార్టీకి మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్�
ఇటీవల బ్రిడ్జీలు, రైలింజన్ ను దొంగిలించిన ఘటనలను చూశాం... తాజాగా దొంగలు ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. టెక్నీషియన్ సమాచారం కంపెనీ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దారి దోపిడి దొంగల కేసులో విచారణకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై దొంగలు దాడి చేశారు.