Home » Thirumala
అక్టోబర్ 25న, నవంబర్ 8 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈనెల 25న సూర్యగ్రహణ, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజుల్లో ఆలయం తలుపులు మూసిఉంచుతారు.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్ల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది.
వైకుంఠ ఏకాదశి, గరుడ సువ రోజులకన్నా భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తులు పెరిగిపోవడంతో టీటీడీ సైతం ఉక్కిరిబిక్కిరయింది. మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు.
అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన, సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
ఎన్నాళ్లో వేచిన హృదయం.. అంటూ నయన్, విఘ్నేశ్ తో పాటూ ఈ జంట ఫ్యాన్స్ సైతం ఇప్పుడు పాటేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కోలీవుడ్ స్టార్ కపుల్ పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నారు. వేదికను సెట్ చేసుకుంటున్నారు.
ఇవాల్టి సమావేశంలో మూడు నెలల కాలానికి అవసరమైన బియ్యం పప్పు దినుసులు నూనెలు, నెయ్యి, చక్కర బెల్లం తదితర అవసరాల కొనుగోళ్లకు సంబంధించి పాలక మండలి ఆమోదం తెలుపనుంది.
తిరుపతి నుండి తిరుమలకు వస్తుండగా కారులో మంటలు చెలరేగడంతో భక్తులు హడలిపోయారు. కారు దిగిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. పొగను గుర్తించిన భక్తులు కారు దిగి చూస్తుండగానే మంటలు చెలరేగాయి.
తిరుమలలో మార్చి 13 నుంచి ప్రారంభమై ఐదు రోజులపాటు జరుగనున్నాయి.రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవటానికి ఎదురు చూస్తున్నారు
సొంత వాహనాలు, ఇతర వాహనాల్లో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో భక్తులు గంటల పాటు వెయిట్ చేయాల్సివస్తోంది.