Home » Thirumala Srivaru
తిరుమల కొండ కిక్కిరిసింది. ఓ వైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు వీకెండ్ కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు
గతేడాది బ్రహ్మోత్సవాల నుండి 13 జిల్లాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాల భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు. ద్వాదశి సందర్భంగా రేపు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు.
టీటీడీ బోర్డు సభ్యులు ఎస్.ఆర్.విశ్వనాథ్ 29 లక్షల విలువైన కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తాళాలను టీటీడీ అదనపు ఈవోకు ఇచ్చారు.
Congress MLA Komatireddy Rajagopalreddy Will join BJP : తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజల నిర్ణయం మేరకు త