Home » Thomas Cup
ఈక్రమంలో క్రీడాకారుడు లక్ష్య సేన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ..తనను కలిసేందుకు జట్టుతో సహా రావాలని, వస్తూ వస్తూ..అల్మోరా యొక్క బాల్ మిథాయ్ తీసుకురావాలంటూ చిరు కోరిక కోరారు.
ఇండియన్ బ్యాడ్మింటన్ శనివారం చారిత్రక విజయం నమోదుచేసింది. 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి 3-0తేడాతో థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ లో ఇండియా గెలుపొందడం ఇదే తొలిసారి.