Home » Thomas Cup final 2022
ఇండోనేషియా జోడీపై భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలిచారు. ఇండోనేషియా జోడీపై 18-21, 23-21, 21-19తో భారత్ జోడీ గెలుపొందింది.