Home » thousand pillar temple
చూపు తిప్పనివ్వని రామప్ప శిల్పాల హోయలకు ముగ్దులయ్యారు.
హన్మకొండలోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు సెప్టెంబరు28, శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభి�