Home » Three Capital
మూడు రాజధానుల విధానం గురించి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎటువంటి సందేహం లేదని మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అసలు వైసీపీ విధానమే అది అంటూ అంబటి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులపై సందేహం అవసరం లేదు…వై
అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని తేల్చారు. డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యమౌతుందా ? ఒక ప్రాంత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా ? అని ప్రశ్నించార
రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి.. మూడు నెలల్లో అప్పచెప్పమని హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంతో.,. సీఆర్డీఏ అధికారుల్లో చలనం వచ్చింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు చేసుకోవాల
ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందా ? రాష్ట్ర పరిధిలోకి వస్తుందా ? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో 2020, ఆగస్టు 06వ తేదీ గురువారం కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని నిర్ణయం ఎవరి ప�
వైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బాబు ఏడుస్తున్నాడంటే…అర్థం ఉంది..ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాక పుట్టించిన కీలక బిల్లులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరాయి. ఆయన ఆమోదిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. దీనిపై హాట్ హాట్ టాపిక్ చర్చలు జరుగుతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు �
ఏపీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని శాసన మండలి కార్యాలయం స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన్లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. కార్యాలయానికి పక్కనే ఈ బోర్డును ఉంచారు. దీంతో తొలగింపు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజధాని మారుతున్న కారణంగానే బోర్డు�
ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఏమని అనుకుంటున్నారు..పార్టీ ఆఫీసు అనుకుంటున్నాడా ? పార్టీ కార్యకర్త అనుకుంటున్నాడా ? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులం..రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇక్కడకు వచ్చిన వ్యక్తులం. ఆఫ్ట్రాల్ ఆయన ఎంత ? ఆయనకు ఎవరు ఇచ్చారు హక్కు ? మండల
3 రాజుధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సుదీర్ఘంగా..మాట్లాడుతుండడంపై అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు గంట సేపు మాట్లాడరని, ముఖ్యమంత్రి జగన్ను మాట్లాడనీయకుండా టీడీపీ కుట్రలు పన్నుతోందని సీ�