Home » three centers
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం మూడు కేంద్రాల్లో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేయనుంది.